![breaking news of today in India breaking news of today in India](https://www.bigtvlive.com/wp-content/uploads/2024/01/5dc4eb9f87745d9b68298f34bb21a872.jpg)
Arvind kejriwal liquor case(breaking news of today in India) : ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు లిక్కర్ స్కాం కేసులో ఈడీ ఐదో సారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు కేజ్రీవాల్ కు ఈడీ నాలుగు సార్లు విచారణకు నోటీసులు ఇచ్చింది. కానీ సీఎం హాజరుకాలేదు.
- Advertisement -
తాజా నోటీసుల్లో ఢిల్లీ సీఎం ఎల్లుండి విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. ఇక, ఇదే కేసులో ఈ నెలలోనే ఈడీ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కేజ్రీవాల్ మాత్రం కేవలం బీజేపీ సూచనల మేరకు నోటీసులు పంపారని గతంలో ఫైర్ అయ్యారు.
- Advertisement -
- Advertisement -