E-Paper
Advertisement

Election Results 2023: మూడు రాష్ట్రాల్లో హోరా హోరీ.. పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపులో కాంగ్రెస్ లీడింగ్

Election Results 2023: మూడు రాష్ట్రాల్లో హోరా హోరీ.. పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపులో కాంగ్రెస్ లీడింగ్
Advertisement

Election Results 2023: నాలుగు రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణలోని చాంద్రాయణగుట్టలో పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపులో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ముందంజలో ఉన్నారు. కామారెడ్డిలో బీజేపీ లీడింగ్ లో ఉంది. తెలంగాణ పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపులో బీఆర్ఎస్ 21, కాంగ్రెస్ 26, ఎంఐఎం 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలో పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపులో కాంగ్రెస్ – బీజేపీల మధ్య హోరాహోరీ పోటీ జరుగుతోంది. మధ్యప్రదేశ్ లో బీజేపీ 58, కాంగ్రెస్ 48 లీడింగ్ లో ఉండగా.. రాజస్థాన్ లో బీజేపీ 46 స్థానాల్లో, కాంగ్రెస్ 42 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఛత్తీస్ గఢ్ లో బీజేపీ 20 స్థానాల్లో, కాంగ్రెస్ 22 స్థానాల్లో లీడింగ్ లో ఉంది.

Related News

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Big Stories

Advertisement
×