E-Paper
Advertisement

Election Results 2023: మూడు రాష్ట్రాల్లో హోరా హోరీ.. పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపులో కాంగ్రెస్ లీడింగ్

Election Results 2023: మూడు రాష్ట్రాల్లో హోరా హోరీ.. పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపులో కాంగ్రెస్ లీడింగ్
Advertisement

Election Results 2023: నాలుగు రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణలోని చాంద్రాయణగుట్టలో పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపులో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ముందంజలో ఉన్నారు. కామారెడ్డిలో బీజేపీ లీడింగ్ లో ఉంది. తెలంగాణ పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపులో బీఆర్ఎస్ 21, కాంగ్రెస్ 26, ఎంఐఎం 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలో పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపులో కాంగ్రెస్ – బీజేపీల మధ్య హోరాహోరీ పోటీ జరుగుతోంది. మధ్యప్రదేశ్ లో బీజేపీ 58, కాంగ్రెస్ 48 లీడింగ్ లో ఉండగా.. రాజస్థాన్ లో బీజేపీ 46 స్థానాల్లో, కాంగ్రెస్ 42 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఛత్తీస్ గఢ్ లో బీజేపీ 20 స్థానాల్లో, కాంగ్రెస్ 22 స్థానాల్లో లీడింగ్ లో ఉంది.

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×