E-Paper
Advertisement

Sweden : స్వీడన్‌లో తుపాకుల హోరు

Sweden : స్వీడన్‌లో తుపాకుల హోరు
Advertisement

Sweden : రెండు దశాబ్దాల క్రితం వరకు కాల్పులు అంటే ఏమిటో స్వీడన్ పౌరులకు తెలియదు. యూరప్‌లో కాల్పుల మృతుల సంఖ్య అత్వల్పంగా ఉన్న దేశం అదే. 2021 నాటికి ఆ పరిస్థితి పూర్తిగా తిరగబడింది.

స్వీడిష్ నేషనల్ కౌన్సిల్ ఫర్ క్రైం ప్రివెన్షన్..BRA నివేదిక మేరకు ప్రతి పది లక్షల మందిలో నలుగురు తుపాకీ తూటాలకు బలవుతున్నారు. యూరప్ సగటు మరణాలు 1.6 కన్నా ఇది చాలా ఎక్కువ.

Advertisement

నిరుడు తుపాకీ హింసకు 62 మంది బలయ్యారు. 2017లో ఈ సంఖ్య 36 మాత్రమే. అక్కడ నుంచి గన్ వయొలెన్స్ క్రమేపీ పెరుగుతూ వచ్చింది. 2018లో 43 మంది, 2019లో 45, 2020లో 47, 2021లో 45 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.

ఈ ఏడాది ఇప్పటివరకు 42 మంది చనిపోయారు. క్రిమినల్ గ్యాంగ్‌ల పోరు, ఉగ్రదాడుల తరహా ఘటనల కారణంగా గత నెలలోనే 12 మరణాలు నమోదయ్యాయి. దీంతో కలవరపడిన స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ సైన్యాన్ని రంగంలోకి దింపారు. తుపాకీ కాల్పులు, హింసను అరికట్టడంలో పోలీసులకు సాయం చేయాలని సైనికాధికారులను ఆదేశించారు.

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×