E-Paper
Advertisement

Helicopter Crash: బ్రేకింగ్ న్యూస్.. కూలిన హెలికాప్టర్

Helicopter Crash: బ్రేకింగ్ న్యూస్.. కూలిన హెలికాప్టర్
Advertisement

Helicopter Crash: హెలికాప్టర్ కూలిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర పుణెలోని పౌద్ సమీపంలో ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోయింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా పుణెలోని పౌద్ సమీపంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం సమయంలో హెలికాప్టర్ లో నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. అయితే, వారి పరిస్థితి ఎలా ఉందన్నది తెలియరాలేదు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఓ ప్రవైట్ ఏవియేషన్ కు సంబంధించినదని సమాచారం.

Also Read: ‘బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే.. మరి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలెందుకు..?’

Advertisement

అయితే, పలు ఇతర కథనాల్లో మాత్రం.. హెలికాప్టర్ పైలట్ కు తీవ్ర గాయాలయ్యాయని, అతడిని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. హెలికాప్టర్ లో ఉన్న మిగతా వారికి గాయాలయ్యాయని, వారిని కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. కాగా, ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

 

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×