E-Paper
Advertisement

Independence day : ఘనంగా ఇండిపెండెన్స్ డే వేడుకలు.. ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరణ..

Independence day :   ఘనంగా ఇండిపెండెన్స్ డే వేడుకలు.. ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరణ..
Advertisement

Independence day : దేశవ్యాప్తంగా 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోటపై వరుసగా పదోసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ ఘనత అందుకున్న కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. మోదీ జెండా ఆవిష్కరణ చేస్తున్న సమయంలో హెలీకాప్టర్లు పూలవర్షం కురిపించాయి.  

దేశంలోని వివిధ రంగాలకు చెందిన 1,800 మంది ప్రత్యేక అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రత్యేక అతిథులుగా 400 మంది సర్పంచులు వేడుకలో పాల్గొన్నారు . 10 వేల మంది పోలీసులతో 4 అంచెల భద్రత ఏర్పాటు చేశారు.  భద్రత కోసం 1000 సీసీ కెమెరాలు అమర్చారు.

Advertisement

అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ ఘాట్ కు వెళ్లారు. జాతిపిత మహాత్మ గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకున్నారు. సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత ఇండిపెండెన్స్ వేడుకలను ప్రారంభించారు.

Tags

Related News

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×