E-Paper
Advertisement

Independence day : ఘనంగా ఇండిపెండెన్స్ డే వేడుకలు.. ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరణ..

Independence day :   ఘనంగా ఇండిపెండెన్స్ డే వేడుకలు.. ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరణ..

Independence day : దేశవ్యాప్తంగా 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోటపై వరుసగా పదోసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ ఘనత అందుకున్న కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. మోదీ జెండా ఆవిష్కరణ చేస్తున్న సమయంలో హెలీకాప్టర్లు పూలవర్షం కురిపించాయి.  

దేశంలోని వివిధ రంగాలకు చెందిన 1,800 మంది ప్రత్యేక అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రత్యేక అతిథులుగా 400 మంది సర్పంచులు వేడుకలో పాల్గొన్నారు . 10 వేల మంది పోలీసులతో 4 అంచెల భద్రత ఏర్పాటు చేశారు.  భద్రత కోసం 1000 సీసీ కెమెరాలు అమర్చారు.

అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ ఘాట్ కు వెళ్లారు. జాతిపిత మహాత్మ గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకున్నారు. సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత ఇండిపెండెన్స్ వేడుకలను ప్రారంభించారు.

Tags

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×