E-Paper
Advertisement

IMA : భారత్‌లో కరోనా తీవ్రత అంతగా ఉండదు : ఐఎమ్ఏ

IMA : భారత్‌లో కరోనా తీవ్రత అంతగా ఉండదు : ఐఎమ్ఏ

IMA : ప్రపంచాన్ని ఒమిక్రాన్ బిఎఫ్ 7 వైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో భారత్‌పై ప్రభావం ఎలా ఉండనుందో ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు చెందిన ప్రముఖ వైద్యులు డా. అనిల్ గోయల్ స్పష్టం చేశారు. భారత్‌లో ఇప్పటికే 95 శాతం మంది కరోనా వ్యాక్సిన్ డోసులను తీసుకోవడంతో సెకండ్ వేవ్ అంత దారుణ పరిస్థితి రాదని చెప్పారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించే అవకాశం కూడా లేకపోవచ్చని అన్నారు.

చైనీయులకన్నా భరతీయులకు రోగనిరోధక శక్తి అధికం ఉన్నందున పరిస్థితి అదుపులో ఉంటుందన్నారు. అయితే ప్రజలు మాత్రం నిత్యం.. మాస్క్, సానిటైజర్, కోవిడ్ నిబంధనలను పాటించాలన్నారు. కానీ ప్రభుత్వం గతంలో మాదిరిగా ‘టెస్టింగ్, ట్రీటింగ్, ట్రేసింగ్’ను మళ్ల అనుసరించాలన్నారు. ప్రస్తుతం భారత్‌లో 4వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. చైనాలో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడి మృతదేహాల కోసం మార్చురీలు కూడా సరిపోక బయట పెట్టిన డెడ్‌బాడీల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Tags

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×