E-Paper
Advertisement

Jammu Kashmir: జమ్ము కశ్మీర్ లో భారీ ఆపరేషన్.. జైషే మొహమ్మద్ టాప్ కమాండర్లు హతం

Jammu Kashmir: జమ్ము కశ్మీర్ లో భారీ ఆపరేషన్.. జైషే మొహమ్మద్ టాప్ కమాండర్లు హతం
Advertisement

Jammu Kashmir: జమ్ము కశ్మీర్ కిష్త్వార్ లోని చత్రూ ప్రాంతంలో ఆదివారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. చత్రూ ప్రాంతంలో జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు నక్కి వున్నారని భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు అనుమానిస్తున్న భద్రత బలగాలు అనుమానించాయి. జమ్మూ కశ్మీర్ ను ఉగ్రవాద రహిత ప్రాంతంగా చేసేందుకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఇద్దరు ముష్కరులు మృతి

కిష్త్వార్‌ ఎన్ కౌంటర్ లో భారత భద్రతా బలగాలు ఉగ్రవాదులపై… పై చేయి సాధించాయి. భద్రతా బలగాలు ఉగ్రవాద స్థావరాన్ని ధ్వంసం చేశాయి. చత్రూలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌కు చెందిన ఇద్దరు అగ్ర ఉగ్రవాద కమాండర్లను హతం అయ్యారు. ఆదివారం తెల్లవారుజామున భారత సైన్యం జరిపిన కాల్పుల్లో జైషే మొహమ్మద్ కమాండర్ ఉగ్రవాది సైఫుల్లా హతమయ్యాడు. ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులకు భారీ ఆపరేషన్ విజయవంతం అయినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కోసం గత 15 రోజులుగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.

Related News

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ నేతపై మహిళ ఇంకు దాడి.. అసలేం జరిగిందంటే?

తమిళనాడులో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ బస్సు.. 23 మంది ప్రయాణికులు ఎలా బతికారంటే?

కోయంబత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్లు పేలి 4 ఇళ్లు పూర్తిగా దగ్ధం!

జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం, ఆసుపత్రిలో అత్యవసర చికిత్స!

ఓటు వేరే.. పౌరసత్వం వేరే.. ఎన్నికల సంఘానికి సుప్రీం షాక్!

కర్ణాటకలో ఘోరం.. పట్టపగలే యువతిని కొడవలితో నరికి చంపిన యువకుడు.. ఇదిగో వీడియో!

Big Stories

Advertisement
×