E-Paper
Advertisement

Jammu Kashmir: జమ్ము కశ్మీర్ లో భారీ ఆపరేషన్.. జైషే మొహమ్మద్ టాప్ కమాండర్లు హతం

Jammu Kashmir: జమ్ము కశ్మీర్ లో భారీ ఆపరేషన్.. జైషే మొహమ్మద్ టాప్ కమాండర్లు హతం
Advertisement

Jammu Kashmir: జమ్ము కశ్మీర్ కిష్త్వార్ లోని చత్రూ ప్రాంతంలో ఆదివారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. చత్రూ ప్రాంతంలో జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు నక్కి వున్నారని భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు అనుమానిస్తున్న భద్రత బలగాలు అనుమానించాయి. జమ్మూ కశ్మీర్ ను ఉగ్రవాద రహిత ప్రాంతంగా చేసేందుకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఇద్దరు ముష్కరులు మృతి

కిష్త్వార్‌ ఎన్ కౌంటర్ లో భారత భద్రతా బలగాలు ఉగ్రవాదులపై… పై చేయి సాధించాయి. భద్రతా బలగాలు ఉగ్రవాద స్థావరాన్ని ధ్వంసం చేశాయి. చత్రూలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌కు చెందిన ఇద్దరు అగ్ర ఉగ్రవాద కమాండర్లను హతం అయ్యారు. ఆదివారం తెల్లవారుజామున భారత సైన్యం జరిపిన కాల్పుల్లో జైషే మొహమ్మద్ కమాండర్ ఉగ్రవాది సైఫుల్లా హతమయ్యాడు. ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులకు భారీ ఆపరేషన్ విజయవంతం అయినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కోసం గత 15 రోజులుగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.

Related News

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

Big Stories

Advertisement
×