BigTV English
Advertisement

Liquor Price Hike : మద్యం ధరలు పెంపు.. బీర్స్‌పై ఎక్కువ ఎఫెక్ట్..

Liquor Price Hike : మద్యం ధరలు పెంపు.. బీర్స్‌పై ఎక్కువ ఎఫెక్ట్..
Liquor Price Hike

Liquor Price Hike (today’s latest news) :


కర్ణాటక ప్రభుత్వం మందుబాబులకు షాక్ ఇచ్చింది. మద్యం ధరలను పెంచేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ను సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రవేశపెట్టింది. భారత్ లో తయారైన మద్యం అమ్మకాలను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది. అందుకే మద్యంపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతున్నట్లు వెల్లడించింది.

ప్రభుత్వ నిర్ణయంతో కర్ణాటకలో మద్యం ధరలు మరింత పెరగనున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం విధాన సౌధలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను సమర్పించారు. తన బడ్జెట్ ప్రసంగంలో కీలక నిర్ణయాలను వెల్లడించారు.


రాష్ట్ర ఖజానాకు ముఖ్య ఆదాయ వనరు భారతీయ తయారీ మద్యం అమ్మకాలను సీఎం సిద్ధరామయ్య వివరించారు. అందుకే ప్రభుత్వ ఖజానా ఆదాయం పెంచేందుకు ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతున్నామని ప్రకటించారు. గత ఏడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం మద్యంపై సుంకాలను పెంచడం ఇది రెండోసారి.

Read More: దేశంలోనే తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు..

కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం ప్రభావం బీర్లపై భారీగా పడుతుంది. అందుకే బీర్ల ధరలు పెరుగుతాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×