E-Paper
Advertisement

Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. మొత్తం 15 స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనున్న క్రమంలో.. ఇప్పటికే ఖాళీ అయిన 9 స్థానాలతో పాటు త్వరలో ఖాళీ కాబోతున్న 6 స్థానాలకు షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. ఏపీలో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ, 8 స్థానిక సంస్థల స్థానాల్లో ఎన్నికలు జరగనుండగా.. తెలంగాణలో ఒక్కో ఉపాధ్యాయ, స్థానిక సంస్థల స్థానాల్లో జరగనున్నాయి.

ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 16న ఈసీ రిలీజ్ చేయనుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి ఫిబ్రవరి 23 వరకు అవకాశం ఉండగా.. ఫిబ్రవరి 24 వరకు నామినేషన్లను పరిశీలించనున్నారు. 27వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంది. మార్చి 13న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 16న ఓట్లు లెక్కించి తుది ఫలితాలను వెల్లడించనున్నారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×