BigTV English
Advertisement

NITI Aayog Meeting Updates: ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి అయోగ్ సమావేశం.. మమతా వాకౌట్

NITI Aayog Meeting Updates: ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి అయోగ్ సమావేశం.. మమతా వాకౌట్

NITI Aayog Meeting : ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఉన్న కల్చరల్ సెంటర్ లో శనివారం నీతి అయోగ్ సమావేశం ప్రారంభమైంది. 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, నీతి అయోగ్ వైస్ చైర్మన్, ప్రత్యేక ఆహ్వానితులు, సభ్యులు హాజరయ్యారు.


వికసిత్ భారత్ 2047 ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరుగుతోంది. 2047 సంవత్సరానికల్లా భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు.

కాగా.. నీతి అయోగ్ పాలకమండలి సమావేశం నుంచి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వాకౌట్ చేశారు. సమావేశంలో మమతా మాట్లాడుతుండగా.. ఆమె మైక్ ను కట్ చేయడాన్ని నిరసిస్తూ వాకౌట్ చేశారు. ఇటీవల లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను రాజకీయ వివక్షతో రూపొందించారని మండిపడ్డారామె. దీనిపై ప్లానింగ్ కమిషన్ ను తీసుకురావాలని మమతా డిమాండ్ చేశారు.


Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×