BigTV English

PM Modi :  అనుష్ఠానం.. 11 రోజుల ఉపవాసం.. విరమించిన ప్రధాని మోదీ..

PM Modi : అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఉపవాసాన్ని విరమించారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ సభ్యుడు గోవింద్‌ దేవ్‌ గిరి మహారాజ్‌ ప మోదీకి ‘చరణామృత్‌’ అంటే
పూజ కోసం వినియోగించిన పాలతో చేసిన పానీయాన్ని ఇచ్చారు. ప్రత్యేక అనుష్ఠానం పాటించినందుకు అభినందించారు.

PM Modi :  అనుష్ఠానం.. 11 రోజుల ఉపవాసం.. విరమించిన ప్రధాని మోదీ..

PM Modi : అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఉపవాసాన్ని విరమించారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ సభ్యుడు గోవింద్‌ దేవ్‌ గిరి మహారాజ్‌ ప్రధాని మోదీకి ‘చరణామృత్‌’ అంటే
పూజ కోసం వినియోగించిన పాలతో చేసిన పానీయాన్ని ఇచ్చారు. ప్రత్యేక అనుష్ఠానం పాటించినందుకు అభినందించారు.


రామమందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు కోసం 11 రోజుల నుంచి మోదీ ఉపవాసం పాటించారు. ఈ విషయాన్ని మోదీ జనవరి 12న వెల్లడించారు. ఆ రోజు ఉపవాసంపై యూట్యూబ్‌ ఛానల్‌లో సందేశం పెట్టారు. అయోధ్యలో చారిత్రక ఘట్టానికి సాక్షిగా ఉండటం తన అదృష్టమని తెలిపారు. ఈ మహాక్రతువులో ప్రజల పక్షాన ప్రాతినిధ్యం వహించే అదృష్టం దేవుడు తనకిచ్చాడని పేర్కొన్నారు. నేటి నుంచి ప్రత్యేక అనుష్ఠానం పాటిస్తున్నానని జనవరి 12న వివరించారు.

మోదీ 11 రోజులపాటు కేవలం దుప్పటి మాత్రమే నేలపై పరుచుకుని నిద్రించారు. కొబ్బరినీళ్లు మాత్రమే తాగారు. అనుష్ఠానం నియమాల ప్రకారం సూర్యోదయానికి ముందే నిద్ర లేచారు. యోగా, ధ్యానం చేశారు. ఇలా కఠిన నియమాలు ఆచరించారు.


Tags

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×