E-Paper
Advertisement

Rahul Gandhi Bharat Jodo Yatra : రాహుల్‌తో జోడో యాత్రలో ప్రియాంకా గాంధీ ఫ్యామిలీ..

Rahul Gandhi Bharat Jodo Yatra : రాహుల్‌తో జోడో యాత్రలో ప్రియాంకా గాంధీ ఫ్యామిలీ..

Rahul Gandhi Bharat Jodo Yatra : రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్ర మధ్యప్రదేశ్​లో కొనసాగుతోంది. వచ్చే ఏడాది మధ్యప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్​ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్​ నేత ప్రియాంక గాంధీ రాహుల్​తో కలిసి యాత్రలో పాల్గొన్నారు. ప్రియాంక, రాహుల్​ కలిసి నడుస్తున్న ఫొటోలను కాంగ్రెస్​ తన ట్విట్టర్​ లో పోస్ట్​ చేసింది. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా, కాంగ్రెస్​ నేత సచిన్​ పైలట్​ కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు.

భారత్​ జోడోయాత్ర మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్​లోకి ప్రవేశించడంతో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్​ కార్యకర్తలు త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకుని బోదర్లి గ్రామానికి చేరుకున్నారు. ప్రజలను ఉద్దేశించిన మాట్లాడిన రాహుల్..​ దేశంలో వ్యాప్తి చెందుతున్న విద్వేషం, హింస, భయాందోళనలకు వ్యతిరేకంగా ఈ యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. కన్యాకుమారి నుంచి త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో తీసుకుని భారత్​ జోడో యాత్రను ప్రారంభించానని..ఈ మువ్వెనెల జెండాను శ్రీనగర్​ కు చేరుకోకుండా ఎవరూ ఆపలేరన్నారు. ఈ యాత్రలో సీనియర్​ నేతలు కమల్ నాథ్​, దిగ్విజయ్​ సింగ్​ పాల్గొన్నారు.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×