E-Paper
Advertisement

Kejriwal : సీబీఐని నాకు అప్పగిస్తే.. సగం బీజేపీ నాయకులు జైల్లో ఉంటారు : కేజ్రీవాల్

Kejriwal : సీబీఐని నాకు అప్పగిస్తే.. సగం బీజేపీ నాయకులు జైల్లో ఉంటారు : కేజ్రీవాల్
Advertisement

Kejriwal : బీజేపీపై ఢిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐని ఒక్కరోజు తనకు అప్పగిస్తే సగం బీజేపీ నాయకులు జైల్లోనే ఉంటారని అన్నారు. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సందర్భంగా ఓ టీవీ షోలో పాల్గొన్న కేజ్రీవాల్….ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సర్కారు తనతోపాటు ఆప్‌కు చెందిన ఎమ్మెల్యేలందరినీ ఏదో కేసులో ఇరికించాలని చూస్తున్నదని ఆరోపించారు.

ఇప్పటికి తమ ఎమ్మెల్యేలపై 167 అవినీతి కేసులు పెట్టిందని…. అందులో 135 కేసులు కొట్టేశారని చెప్పారు. సీబీఐ అధికారులు ఇప్పటికీ 400 ఫైళ్లను పరిశీలించారని… అయినా తనను ఎందులోనూ ఇరికించలేకపోయారని అన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రతి ఫైల్‌ను కావాలని తొక్కి పెడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ పార్టీనే మెజార్టీ సాధిస్తుందన్నారు.

Tags

Related News

ఉత్తరాఖండ్‌లో హస్తం షాక్.. పీఏ ఇంట ED దాడులు.. పదవులకు హరీశ్ రావత్ రాజీనామా!

భారత రాజకీయాలకు టర్నింగ్ పాయింట్ 1980.. ఇందిరా గ్రాండ్ రీఎంట్రీ, బీజేపీ ఆవిర్భావం!

1980sలో విశాఖ ఉక్కు ఎలా ఏర్పాటయ్యిందంటే.. కళ్లకు కట్టినట్లు చూపించిన ‘బిగ్ టీవీ’

పులిహోరను తిరుమలలో ఏమని పిలుస్తారో మీకు తెలుసా.. శ్రీవారి 45 రకాల ప్రసాదాలు ఇవే?

ఇది మా అసెంబ్లీ.. మాక్‌ అసెంబ్లీ.. ! బీఆర్‌ఎస్‌ మాక్‌ అసెంబ్లీ ఫుల్ కామెడీ…! సీరియస్ రచ్చ ఇలా నవ్వుల పాలు..

విశాఖ మున్సిపల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ప్రజలు ఎక్కువగా కోరుతున్న కోరిక ఇదే?

తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం.. 80’sలో ఎన్టీఆర్ సంచలనం, అంతలోనే సంక్షోభం!

లేటుగానైనా మధుయాష్కీకి మంచి గుర్తింపు.. ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు.. కలిసివచ్చిన వేళ..!

Big Stories

Advertisement
×