E-Paper
Advertisement

Kejriwal : సీబీఐని నాకు అప్పగిస్తే.. సగం బీజేపీ నాయకులు జైల్లో ఉంటారు : కేజ్రీవాల్

Kejriwal : సీబీఐని నాకు అప్పగిస్తే.. సగం బీజేపీ నాయకులు జైల్లో ఉంటారు : కేజ్రీవాల్

Kejriwal : బీజేపీపై ఢిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐని ఒక్కరోజు తనకు అప్పగిస్తే సగం బీజేపీ నాయకులు జైల్లోనే ఉంటారని అన్నారు. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సందర్భంగా ఓ టీవీ షోలో పాల్గొన్న కేజ్రీవాల్….ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సర్కారు తనతోపాటు ఆప్‌కు చెందిన ఎమ్మెల్యేలందరినీ ఏదో కేసులో ఇరికించాలని చూస్తున్నదని ఆరోపించారు.

ఇప్పటికి తమ ఎమ్మెల్యేలపై 167 అవినీతి కేసులు పెట్టిందని…. అందులో 135 కేసులు కొట్టేశారని చెప్పారు. సీబీఐ అధికారులు ఇప్పటికీ 400 ఫైళ్లను పరిశీలించారని… అయినా తనను ఎందులోనూ ఇరికించలేకపోయారని అన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రతి ఫైల్‌ను కావాలని తొక్కి పెడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ పార్టీనే మెజార్టీ సాధిస్తుందన్నారు.

Tags

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×