BigTV English
Advertisement

Rahul Gandhi : రాజస్థాన్ లో ఉత్సాహంగా భారత్ జోడో యాత్ర.. ప్రియాంక దంపతుల స్పెషల్ అట్రాక్షన్.

Rahul Gandhi : రాజస్థాన్ లో ఉత్సాహంగా భారత్ జోడో యాత్ర.. ప్రియాంక దంపతుల స్పెషల్ అట్రాక్షన్.

Rahul Gandhi : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం రాజస్థాన్ లో కొనసాగుతోంది. సోమవారం ఉదయం బండి జిల్లా నుంచి యాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో రాహుల్ గాంధీతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా పాల్గొన్నారు. పాదయాత్రలో ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ… రాహుల్ ముందుకు సాగుతున్నారు.


కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను రాహుల్ గాంధీ ఎండగడుతున్నారు. బీజేపీ వ్యతిరేక శక్తుల ఏకీకరణే లక్ష్యంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు కదులుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు రాహుల్ ను కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వారు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. వారి సమస్యలు వింటున్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే సుపరిపాలన తెస్తామని స్పష్టం చేస్తున్నారు.

తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర..కశ్మీర్ వరకు సాగనుంది. ఇప్పటికే తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ , కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ల్లో యాత్ర పూర్తైంది.


Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×