E-Paper
Advertisement

6 Killed in UP Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. ఉత్తర ప్రదేశ్ కారు యాక్సిడెంట్ లో ఆరుగురు స్పాట్ డెడ్!

6 Killed in UP Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. ఉత్తర ప్రదేశ్ కారు యాక్సిడెంట్ లో ఆరుగురు స్పాట్ డెడ్!
Advertisement

6 Killed on Uttar Pradesh Car Accident: అర్ధరాత్రి టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు నేరుగా వెళ్లి ట్రక్కును ఢీకొన్నది. దీంతో ఆ కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం యూపీలో చోటు చేసుకుంది.

ఉత్తరప్రదేశ్ లోని బ్రజ్ ఘాట్ టోల్ ప్లాజా సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు నేరుగా వెళ్లి ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఆ కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Also Read: తొలిసారిగా ఓటు వేస్తున్నానంటూ దున్నపోతుపై వచ్చి ఓటు వేసిన యువకుడు

అయితే, డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోయాడని, ఆ తరువాత ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరిలించారు. సోమవారం అర్థరాత్రి రోడ్డుప్రమాదం జరిగిందని, బాధితుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Related News

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

Big Stories

Advertisement
×