E-Paper
Advertisement

వాతావరణ శాఖ చల్లటి కబురు.. మరో రెండురోజుల్లో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ,

వాతావరణ శాఖ చల్లటి కబురు.. మరో రెండురోజుల్లో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ,
Advertisement

Weather News: ఎండలతో అల్లాడిపోతున్న సామాన్యులకు చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. అందుకు వాతావరణం పూర్తి అనుకూలంగా ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ

Advertisement

ఎండలతో సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎండలు మండిపోయాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు పడుతున్నా, మరుసటి రోజు మళ్లీ ఎండలు తమ ప్రతాపం చూపుతున్నాయి. సాయంత్రం అయితే చాలు కాస్త చినుకులు రాలితే హాయిగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పేసింది.

మరో రెండురోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ దీవులకు చేరుతాయని చెప్పింది. నైరుతి రుతుపవనాలకు వాతావరణం అనుకూలంగా పేర్కొంది. కేరళకు మే రెండోవారం చివరినాటికి రుతుపవనాలు రావచ్చని వెల్లడించింది. తుఫాను వలయం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల వరకు విస్తరించిందని, రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement

మరో రెండురోజుల్లో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ

2026 మే 16 నాటికి అండమాన్ & నికోబార్ దీవులకు చేరుకుంటాయని అంచనా వేసింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. మే 14న అంటే గురువారం జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఈదురు గాలుల ప్రభావం అధికంగా ఉండనుంది.

మే 13-19వరకు అండమాన్ & నికోబార్ దీవుల్లో ఉరుములు-మెరుపులతో గాలులతో కూడిన తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంగానది పరివాహక ప్రాంతంలో మే 14 తర్వాత వాతావరణ పరిస్థితులు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. బీహార్, జార్ఖండ్‌ల్లో ఉరుములతో కూడిన వర్షం పడనున్నట్లు తెలిపింది.

ALSO READ: వ్యూహం ఫలించింది.. 15వ నౌక సేఫ్.. భారత్‌కు ఇక ఇంధన కష్టాలు తీరినట్టే?

మే 14న జార్ఖండ్‌, మే 16న బీహార్‌లో గాలి వేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయవచ్చని తెలిపింది. బీహార్, జార్ఖండ్‌ల్లో ఉరుములతో కూడిన వర్షం పడనున్నట్లు తెలిపింది. మే 14న జార్ఖండ్‌, మే 16న బీహార్‌లో గాలి వేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయవచ్చని తెలిపింది. ముందస్తు మార్పు రుతుపవనాల ప్రారంభానికి సంకేతం అయినప్పటికీ, మే నెల మధ్య వరకు ఈశాన్య భారత్.. దక్షిణ ప్రాంతంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

Related News

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ నేతపై మహిళ ఇంకు దాడి.. అసలేం జరిగిందంటే?

తమిళనాడులో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ బస్సు.. 23 మంది ప్రయాణికులు ఎలా బతికారంటే?

కోయంబత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్లు పేలి 4 ఇళ్లు పూర్తిగా దగ్ధం!

జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం, ఆసుపత్రిలో అత్యవసర చికిత్స!

ఓటు వేరే.. పౌరసత్వం వేరే.. ఎన్నికల సంఘానికి సుప్రీం షాక్!

కర్ణాటకలో ఘోరం.. పట్టపగలే యువతిని కొడవలితో నరికి చంపిన యువకుడు.. ఇదిగో వీడియో!

Big Stories

Advertisement
×