E-Paper
Advertisement

Surath Marriage : సురత్‌లో ఒకే సారి 300 జంటలకు పెళ్లి..

Surath Marriage : సురత్‌లో ఒకే సారి 300 జంటలకు పెళ్లి..
Advertisement

Surath Marriage : గుజరాత్ లోని సరయూ నది తీరం చక్కటి కార్యక్రమానికి వేదికైంది. సింగిల్ పేరంట్ ఉన్న మూడు వందల మంది మహిళల వివాహ కార్యక్రమం అంగరంగవైభవంగా జరిగింది. ఇందులో ముగ్గురు ముస్లింలు, ఇద్దరు క్రిస్టియన్లు కాగా.. మిగతా వారు హిందువులు.

వీరంతా వారి వారి ఆచారాల ప్రకారం నచ్చిన వ్యక్తులను మనువాడారు. ఈ సాముహిక వివాహాలను పీపీ సావనీ గ్రూప్ 2012 నుంచి నిర్వహిస్తూ వస్తోంది. ఇప్పటివరకు 4వేల 572 మంది మహిళలకు వివాహం జరిపించారు. 300 జంటలు వేదికపై చేరడంతో నూతన శోభ సంతరించుకుంది.

Advertisement

కేవలం పెళ్లి అంటే అమ్మాయికో చీర, పూజా సామాగ్రిని మాత్రమే కొనుగోలు చేసి ఇవ్వరు. ఇంటిసామాగ్రి, ఫర్నీచర్, నగలు అన్నింటి ఖర్చు కూడా సావనీ గ్రూపే భరిస్తుంది. సూరత్ లో సావనీ గ్రూప్ రియల్ ఎస్టేట్, వజ్రాల వ్యాపారంతో పాటు విద్యాసంస్థలను నడుపుతుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు స్థానికులు పెద్దసంఖ్యలో తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Tags

Related News

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

Big Stories

Advertisement
×