E-Paper
Advertisement

Surath Marriage : సురత్‌లో ఒకే సారి 300 జంటలకు పెళ్లి..

Surath Marriage : సురత్‌లో ఒకే సారి 300 జంటలకు పెళ్లి..

Surath Marriage : గుజరాత్ లోని సరయూ నది తీరం చక్కటి కార్యక్రమానికి వేదికైంది. సింగిల్ పేరంట్ ఉన్న మూడు వందల మంది మహిళల వివాహ కార్యక్రమం అంగరంగవైభవంగా జరిగింది. ఇందులో ముగ్గురు ముస్లింలు, ఇద్దరు క్రిస్టియన్లు కాగా.. మిగతా వారు హిందువులు.

వీరంతా వారి వారి ఆచారాల ప్రకారం నచ్చిన వ్యక్తులను మనువాడారు. ఈ సాముహిక వివాహాలను పీపీ సావనీ గ్రూప్ 2012 నుంచి నిర్వహిస్తూ వస్తోంది. ఇప్పటివరకు 4వేల 572 మంది మహిళలకు వివాహం జరిపించారు. 300 జంటలు వేదికపై చేరడంతో నూతన శోభ సంతరించుకుంది.

కేవలం పెళ్లి అంటే అమ్మాయికో చీర, పూజా సామాగ్రిని మాత్రమే కొనుగోలు చేసి ఇవ్వరు. ఇంటిసామాగ్రి, ఫర్నీచర్, నగలు అన్నింటి ఖర్చు కూడా సావనీ గ్రూపే భరిస్తుంది. సూరత్ లో సావనీ గ్రూప్ రియల్ ఎస్టేట్, వజ్రాల వ్యాపారంతో పాటు విద్యాసంస్థలను నడుపుతుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు స్థానికులు పెద్దసంఖ్యలో తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×