E-Paper
Advertisement

SC Classification : ఎస్సీ వర్గీకరణకు కేంద్రం ముందడుగు.. ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు..

SC Classification : ఎస్సీ వర్గీకరణకు కేంద్రం ముందడుగు.. ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు..

SC Classification : ఎస్సీ వర్గీకరణకు కేంద్రం ముందడుగు వేసింది. ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వం వహిస్తారు. కమిటీలో నాలుగు కీలక శాఖల కార్యదర్శలకు కేంద్రం చోటు కల్పించింది. కేంద్ర హోం, గిరిజన, న్యాయ, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులను కమిటీ సభ్యులుగా నియమించింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కమిటీ ఏర్పాటు చేస్తామని హైదరాబాద్ జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రకటించారు. చెప్పిన మాట ప్రకారమే ఇప్పుడు కమిటీని ఏర్పాటు చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు గతంలోనే సుప్రీంకోర్టు కూడా అంగీకారం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటైన కమిటీ ఈ నెల 22న తొలిసారి సమావేశమవుతుందని తెలుస్తోంది.

Tags

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×