BigTV English

Viral News : పెంపుడు కుక్కలు.. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ .. కాల్పుల్లో ఇద్దరు మృతి..

Viral News : పెంపుడు కుక్కలు.. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ .. కాల్పుల్లో ఇద్దరు మృతి..


Viral News : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లో దారుణం జరిగింది. పెంపుడు కుక్కల విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన వివాదం.. పెద్ద ఇష్యూగా మారింది. చివరికి కాల్పులకు దారి తీసింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా.. ఎనిమిది గాయపడ్డారు. వీరిలో ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇండోర్ లో ఉంటున్న రాజ్ పాల్ రజావత్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఆయనకు పక్కింటి వారికి తమ పెంపుడు కుక్కల విషయంలో శుక్రవారం రాత్రి వివాదం తలెత్తింది. దీంతో కోపోద్రిక్తుడైన రాజ్ పాల్.. తన గన్ తో విచక్షణా రహితంగా కాల్పుడు జరిపాడు. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికుల ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. రాజ్ పాల్ ను అదుపులోకి తీసుకొని తన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×