BigTV English

Pune: బ్యాంక్ ఉద్యోగం వదిలేసి ఆర్టీసీ డ్రైవర్‌గా మారిన మహిళ

Pune: బ్యాంక్ ఉద్యోగం వదిలేసి ఆర్టీసీ డ్రైవర్‌గా మారిన మహిళ

Pune: మంచి జీతం.. ఏసీ గదుల్లో ఉద్యోగం.. అయినా కూడా ఆమెకు స్యాటిస్‌ఫాక్షన్ లేదు. నిత్యం ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలే. ఈక్రమంలో ఉద్యోగానికే రాజీనామా చేసింది ఆ మహిళ. ప్రజల కోసం ఆర్టీసీ డ్రైవర్‌గా మారింది.


పుణెకు చెందిన శీతల్ శిందే అని మహిళ 2014 నుంచి నాలుగేళ్ల పాటు యాక్సిక్ బ్యాంక్ మేనేజర్‌గా విధులు నిర్వహించింది. ఆ తర్వాత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. కొన్ని రోజుల పాటు ఖాళీగా ఉండి.. చివరికి మహారాష్ట్ర ఆర్టీసీలో డ్రైవర్‌గా చేరింది.

2019లో మహారాష్ట్ర ఆర్టీసీ మహిళా డ్రైవర్ల భర్తీ ప్రక్రియను ప్రారంభించగా.. శీతల్ దానికి దరఖాస్తు చేసుకుంది. ఆ సమయంలో మొత్తం 194 మంది మహిళలు ఎంపికయ్యారు. అయితే అదే సమయంలో కరోనా మహమ్మారి రావడం… లాక్‌డౌన్ విధించడంతో భర్తీ ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో చివరకు కేవలం 17 మంది మహిళలు మాత్రమే మిగిలారు. వారిలో ఒకరు శీతల్ శిందే. ఈ ఏడాది మార్చిలో శీతల్ విధుల్లో చేరనుంది.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×