E-Paper
Advertisement
వైసీపీకి గొడ్డలి పార్టీ అని పేరు పెట్టింది అందుకే.. మంత్రి మండిపల్లి సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి గొడ్డలి పార్టీ అని పేరు పెట్టింది అందుకే.. మంత్రి మండిపల్లి సంచలన వ్యాఖ్యలు!

Ram Prasad Reddy: ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి అమరావతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి కూటమి ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఐదేళ్ల విధ్వంసకర పాలనకు తెరదించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం వికాసం వైపు అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియా అరాచకాలపై ఉక్కుపాదం సమాజంలో అశాంతిని రేకెత్తించేలా, మహిళలు […]

కొత్త వాహనాల కొనుగోలుదారులకు శుభవార్త.. కేవలం 24 గంటల్లో వాహనం రిజిస్ట్రేషన్,  ఏపీలో కొత్త పద్దతి

కొత్త వాహనాల కొనుగోలుదారులకు శుభవార్త.. కేవలం 24 గంటల్లో వాహనం రిజిస్ట్రేషన్, ఏపీలో కొత్త పద్దతి

Amaravati: టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది చంద్రబాబు సర్కార్. ప్రజలకు వేగంగా సేవలు అందించేందుకు శ్రీకారం చుట్టింది. వాట్సాప్ ద్వారా పలు రకాల సేవలను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌ కేవలం 24 గంటల్లోనే పూర్తి చేయనుంది. ఏపీలో కొత్త వాహనాల కొనుగోలుదారులకు శుభవార్త వాహనాదారులు కొనుగోలు వినియోగాదారులు రిజిస్ట్రేషన్‌కు రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన రోజులు. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌ 24 గంటల్లోనే […]

AP CM Chandrababu: ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు
CM Chandrababu: 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Vijayawada beautification: విజయవాడకు కొత్త లుక్.. ఏపీ ప్రభుత్వం ప్లాన్ ఇదే!
CM Chandrababu: ఏపీ అభివృద్ధి కోసం సింగపూర్‌ అధ్యక్షుడితో చంద్రబాబు భేటీ..

Big Stories

Advertisement
×