BigTV English
YCP Tickects Panchayiti : వైసీపీ 3వ జాబితా రిలీజ్‌తో పొలిటికల్‌ కాక.. పెరుగుతున్న అసంతృప్తుల జ్వాల
YCP Third List : వైసీపీ మూడో జాబితా విడుదల.. విజయవాడ ఎంపీ టికెట్ ఎవరికంటే..?
Mudragada Padmanabham : ముద్రగడ వైసీపీలో చేరే అవకాశం లేనట్లే..?
Kurnool MP Sanjeev Kumar : కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్ రాజీనామా.. డాక్టర్ పోలిటికల్ ఫ్యూచర్  ఏంటి..?
TDP First List : సంక్రాంతికి టీడీపీ ఫస్ట్ లిస్ట్..?  ఆ జాబితాలో చోటు వీరికే..!
AP CMO Officer Dhanunjaya Reddy : సీఎంఓలో ఆయనే రాజు ఆయనే మంత్రి!
Kesineni Nani : నానికి వైసీపీ షాక్.. కేశినేని డిమాండ్లకు నో చెప్పిన సీఎం..?
Kesineni Nani: కాకరేపుతున్న బెజవాడ రాజకీయాలు.. నాని కుమార్తెకు టిక్కెట్ లేదా ?
YSRCP Third List: వైసీపీ మూడో జాబితాలో భారీ మార్పులు? టికెట్ ఇవ్వని నేతలకు కొత్త హామీలు
YCP : కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం.. ఆలూరు అసెంబ్లీ బరిలో విరూపాక్షి..

YCP : కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం.. ఆలూరు అసెంబ్లీ బరిలో విరూపాక్షి..

YCP : కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాంను, ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విరూపాక్షిని ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం. కురుబ సామాజిక వర్గానికి చెందిన విరూపాక్షికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. గుమ్మనూరు కుటుంబానికే టికెట్ ఇవ్వాలని, లేకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని ఎంపీపీలు, జెడ్పీటీసీలు చెప్పడంతో ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం పలువురి పేర్లను పరిశీలించింది. విరూపాక్షికు సపోర్ట్‌ చేస్తానని గుమ్మనూరు జయరాం హామీ ఇవ్వడంతో చివరికి ఆయనకే సీటు కేటాయించింది. అయితే […]

AP Fake Votes: ఏపీ బోగస్ ఓట్లపై తేలని పంచాయితీ.. ఈసీకి తలనొప్పిగా మారిన వ్యవహారం..
Singanamala MLA: మొన్న అలా.. నిన్న ఇలా.. రూటు మార్చిన వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
AP CEC Tour: ఏపీ ఎన్నికలపై ఈసీ ఫోకస్.. నేడు సీఎస్, డీజీపీలతో భేటీ
AP Fake Votes: బోగస్ ఓట్ల చుట్టూ ఏపీ రాజకీయం.. ఎవరు చెప్పేది నిజం?
CM Jagan Political Ethics : రాజకీయ విలువల గురించి మాట్లాడే జగన్.. ఇలా చేశారేంటి?

CM Jagan Political Ethics : రాజకీయ విలువల గురించి మాట్లాడే జగన్.. ఇలా చేశారేంటి?

CM Jagan Political Ethics : విశ్వసనీయత, విలువలు గురించి తరచూ మాట్లాడుతుంటారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ .. విలువలతో కూడిన రాజకీయం చేస్తాం అంటుంటారు. దానికి తగ్గట్లే అధికారంలోకి రాగానే భారీ ప్రకటన కూడా చేశారు. వలసలను ప్రోత్సహించబోమని. తమ పార్టీలోకి రావాలనుకునే వారు పదవులకు రాజీనామా చేసి వస్తే ఆహ్వానిస్తామన్నారు. అయితే తర్వాత అయిదుగురు విపక్ష ఎమ్మెల్యేలు తనకు జై కొట్టి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు రాజీనామా ప్రసక్తే తేవడం లేదు.. పైపెచ్చు తన పార్టీ నుంచి సస్పెండ్ చేశానంటున్న నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలకు తాజాగా స్పీకర్‌‌కు ఫిర్యాదు చేశారు. దాంతో విలువలకు జగన్ కొత్త అర్థం చెప్తున్నారన్న సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. అసలింత సడన్‌గా వారిపై చర్యలు తీసుకోవాలనుకోవడం వెనుక సీఎం లెక్కలేంటన్న చర్చ మొదలైంది.

Big Stories

×