E-Paper
Advertisement
అధిష్టానం వ‌ద్ద కిష‌న్‌రెడ్డి మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్‌! తెలంగాణ‌కు మ‌రో కేంద్ర మంత్రి ప‌ద‌వి? అర్వింద్‌కు మాత్రం కాదు!

అధిష్టానం వ‌ద్ద కిష‌న్‌రెడ్డి మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్‌! తెలంగాణ‌కు మ‌రో కేంద్ర మంత్రి ప‌ద‌వి? అర్వింద్‌కు మాత్రం కాదు!

కొంద‌రి జాత‌కాలంతే. జ‌నానికి ఏం మేలు చేయ‌క‌పోయినా.. రాష్ట్రానికి పైసా ప్ర‌యోజ‌నం చేకూర్చ‌క‌పోయినా.. కాలం క‌లిసి వ‌స్తుంది. వెంకీ సినిమాలో అన్న‌ట్టు గ్ర‌హాలు ఉచ్చ‌స్థితిలో ఉన్న‌ప్పుడు అన్నీ వాటంత‌ట అవే క‌లిసి వ‌చ్చి మ‌న‌కు కావాల్సినవి చేసిపెడ‌తాయ‌ని. అచ్చంగా కిష‌న్‌రెడ్డి ప‌రిస్థితి కూడా అధిష్టానం వ‌ద్ద అలాగే ఉంది. ఆయ‌న ప‌ర‌ప‌తి అక్క‌డ పెరుగుతూ వ‌స్తోంది త‌ప్పిదే.. త‌గ్గ‌డం లేదు. రాష్ట్ర బీజేపీ రాజ‌కీయాల్లో ఇప్పుడు ఆయనే కీల‌కం. ఆయ‌న నుంచి వ‌చ్చే కీల‌క స‌మచార‌మే ఇప్పుడు […]

ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్, రాజమండ్రి-విశాఖపట్నం రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్!
Cabinet Meet: నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్..
Jamili Elections: వన్ నేషన్, వన్ ఎలక్షన్ సాధ్యమేనా? అడ్డంకులు ఉండవా?
Vidyalayas in telugu States: తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఆ జిల్లాల విద్యార్థులకు చక్కని అవకాశం

Vidyalayas in telugu States: తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఆ జిల్లాల విద్యార్థులకు చక్కని అవకాశం

Vidyalayas in telugu States: రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీనితో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య మరింత చేరువ కానుందని చెప్పవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను మంత్రివర్గం […]

Railway Employees Diwali Bonus| రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. రూ.2029 కోట్ల దీపావళి బోనస్!

Big Stories

Advertisement
×