E-Paper
Advertisement
CM Revanth Reddy: హైదరాబాద్ కు కాంగ్రెస్ పార్టీనే గుర్తింపు తెచ్చింది.. మరింత అభివృద్ధి చేస్తాం!

CM Revanth Reddy: హైదరాబాద్ కు కాంగ్రెస్ పార్టీనే గుర్తింపు తెచ్చింది.. మరింత అభివృద్ధి చేస్తాం!

  CM Revanth Reddy Latest News: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధపెట్టారు. హైదరాబాద్-రామగుండం రాజీవ్ రహదారిలో పరేడ్ గ్రౌండ్ నుంచి తూముకుంట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అల్వాల్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. భాగ్యనగరానికి ప్రపంచస్థాయి గుర్తింపును కాంగ్రెస్ పార్టీనే తెచ్చిందని సీఎం  రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనలో దూరదృష్టితో నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. అందువల్ల హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోయిందన్నారు. బీఆర్ఎస్ […]

CM Revanth Reddy: ఎలివేటేడ్ కారిడార్‌కు సీఎం రేవంత్ శంకుస్థాపన
Congress Public Meeting In Palamuru : 14 ఎంపీ సీట్లు గెలవాలి.. పాలమూరు సభలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు..
CM Revanth Reddy: రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభం.. సమస్యలు పరిష్కారమే లక్ష్యం..
CM Revanth Reddy: బీఆర్ఎస్ పాలనలో వందేళ్ల విధ్వంసం.. మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్‌చాట్..
CM Revanth Reddy: గొర్రెలు, చేపల పంపిణీ పథకాల్లో అక్రమాలపై సీఎం సీరియస్.. విజిలెన్స్ విచారణకు ఆదేశం..
CM Revanth Reddy: ఓల్డ్ సిటీ మెట్రో రూట్‌కు 8 న శంకుస్థాపన
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనసు.. క్యాన్సర్ బాధితుడి వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం..
Congress 6 Guarantees : పట్టాలెక్కిన ప్రగతి పాలన.. 90 రోజుల్లోనే 3 హామీల అమలు
PM Modi in Adilabad :  “కుటుంబ పార్టీలను నమ్మకండి.. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్”
PM Narendra Modi : నేడు తెలంగాణకు ప్రధాని.. ఆదిలాబాద్‌లో భారీ బహిరంగ సభ
CM Revanth Reddy: దేశ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గిపోతోంది.. ‘గవర్నర్‌పేట టు గవర్నర్ హౌస్’ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి..
CM Revanth Reddy : సీఎం రేవంత్‌ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ.. నిధులివ్వాలని వినతి..
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌..

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌..

CM Revanth Reddy: అంగన్వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంగన్వాడీ సెంటర్లలో పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్దుల సంక్షేమశాఖ పైఅధికారులతో సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ హాజరు ఉండేలా చూడాలని ఆదేశించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణాలపై దృష్టి […]

Government Salaries and Pensions : ఫస్ట్‌కే జీతాలొచ్చాయి.. హామీలన్నీ నిలబెట్టుకుంటున్న కొత్త సర్కార్..!

Big Stories

×