E-Paper
Advertisement

CM Revanth Reddy Delhi Tour: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్.. రక్షణ శాఖ మంత్రితో భేటీ..

CM Revanth Reddy Delhi Tour: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్.. రక్షణ శాఖ మంత్రితో భేటీ..

CM Revanth Reddy Delhi Tour(Congress news telangana): తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్‌లో బిజీ బిజీగా ఉన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో ఈ మధ్యాహ్నం సమావేశమయ్యారు. తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటుపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు.

అలాగే రక్షణ శాఖ భూముల కేటాయింపుపై సీఎం రేవంత్ రాజ్‌నాథ్ సింగ్‌‌తో చర్చించారు. హైదరాబాద్‌లో హైదరాబాద్‌లో రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంపై సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దాదాపు 25 నిమిషాలు పాటు సీఎం రేవంత్ రెడ్డి రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చించారు.

ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు లోక్‌సభ ఎంపీలు మల్లు రవి, రాఘురామ్‌రెడ్డి, బలరాం నాయక్, సురేష్ షెట్కార్, చామల కిరణ్, కుందూరు రఘువీర్ రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ కృష్ణ, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.

ఆ తరువాత సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహన్ లాల్ ఖట్టర్‌ను కలిశారు. సీఎం రేవంత్‌తో పాటు మంత్రుల బృందం కూడా ఖట్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Related News

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

Big Stories

×