E-Paper
Advertisement
ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు, సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరు.. వాటిపై ప్రధానంగా చర్చించే అవకాశం

ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు, సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరు.. వాటిపై ప్రధానంగా చర్చించే అవకాశం

Delhi: హస్తినకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు బయలుదేరారు. శుక్రవారం మద్యాహ్నం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. అందులోని సభ్యులంతా హాజరవుతున్నారు. వారిలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్, రామోదర్ రాజనర్సింహా, పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ ఉన్నారు. ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరు కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శుక్రవారం సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి రేవంత్ […]

CM Revanth Reddy: డిల్లీలో సీడబ్ల్యూసీ మీటింగ్.. హస్తినకు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, రెండు రోజులు అక్కడే మకాం, మేటరేంటి?

CM Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, రెండు రోజులు అక్కడే మకాం, మేటరేంటి?

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ఢిల్లీకి వెళ్తున్నారు. రెండురోజులపాటు ఆయన అక్కడే ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ పదవులతోపాటు, కేబినెట్ విస్తరణ , రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రపెద్దలతో ఆయన చర్చించనున్నారని సమాచారం.  శనివారం ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో శనివారం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. పార్టీకి సంబంధించి వివిధ అంశాలపై చర్చించ నున్నారు.  ముఖ్యంగా ఉపాధి పథకం పేరు మార్పుపై ఈ […]

Pranab Mukherjee Daughter : మన్మోహన్ సింగ్ కోసం ఇంత చేస్తున్నారు.. మా నాన్న కోసం చేయలేదే?

Big Stories

×