E-Paper
Advertisement
ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం టోకరా.. కాంగ్రెస్ సర్కార్ పై రాంచందర్ ఫైర్!
కమీషన్ల కక్కుర్తి కోసం రైతులను వేదిస్తారా.. రాంచందర్ రావు ఫైర్..!

కమీషన్ల కక్కుర్తి కోసం రైతులను వేదిస్తారా.. రాంచందర్ రావు ఫైర్..!

Paddy Procurement: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు.కొనుగోలులో జాప్యం ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలంలో తెరవకపోవడం వల్ల రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారని, వర్షాలకు ధాన్యం తడిసిపోతోందని ఆయన ఆరోపించారు.యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని హనుమాపురం ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలను పరిశీలించి రైతులతో […]

బోనస్ ఏది? కొనుగోళ్లు ఎక్కడ? పంటల కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఘాటు లేఖ!

బోనస్ ఏది? కొనుగోళ్లు ఎక్కడ? పంటల కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఘాటు లేఖ!

Crop Procurement: తెలంగాణలో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన ‘రైతు డిక్లరేషన్’ ఒక పెద్ద బోగస్ అని ఆయన మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రైతులపై చూపిన ప్రేమ, అధికారంలోకి వచ్చాక ఎక్కడికి పోయిందని ఆయన ప్రశ్నిస్తున్నారు. చెప్పిన మాటలు ఒకటి, చేస్తున్న పనులు మరొకటి అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దీనివల్ల క్షేత్రస్థాయిలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని […]

పసుపు మంగళకరమే.. కానీ ఆ రైతులకు మాత్రం కన్నీటి శాపం.. ఎందుకో తెలుసా?
మిర్యాలగూడలో మిల్లర్ల మాఫియా.. పచ్చగింజ పేరుతో అన్నదాతలపై అరాచకం
Tobacco Farmers: పొగాకు రైతుల కష్టానికి న్యాయం ఎక్కడ? లక్షల పెట్టుబడి.. చివరికి మంటల్లో పంట!
Harish Rao: కష్టాల్లో ఉన్న రైతన్నకు రైతుబంధు ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావా? మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్

Harish Rao: కష్టాల్లో ఉన్న రైతన్నకు రైతుబంధు ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావా? మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్

Harish Rao:  తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రైతుల కన్నీళ్లతో పునాదులు నిర్మించుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల ఉసురు పోసుకుంటోందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. బుధవారం ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. ఓట్ల కోసం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయని, పాలకుల విలాసాలకు, బడా కాంట్రాక్టర్ల కమీషన్లకు ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్న ఈ ప్రభుత్వానికి.. […]

Urea shortage: యూరియా యాప్ తో రైతుల కష్టాలు.. 10 నుంచి 15 సెకండ్లలోనే స్టాక్ ఖాళీ!

Big Stories

Advertisement
×