E-Paper
Advertisement
కాళేశ్వరం బ్యారేజీలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేయండి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

కాళేశ్వరం బ్యారేజీలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేయండి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు పూర్తి చేసి, వాటిని వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ప్రాజెక్టు భవిష్యత్తు, పునరుద్ధరణ పనులపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) సూచనలను తూచా […]

కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల ప్రజాధనం వృధాగా నీళ్లలో పోశారు.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Kaleshwaram Project : కాళేశ్వరం కర్త, కర్మ, క్రియ కేసీఆరే! – మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు
Kaleshwaram Project: చివరి దశకు కాళేశ్వరం కమిషన్ విచారణ.. నివేదికపై ఉత్కంఠ.. అవినీతి నిరూపితమైతే అరెస్టులు తప్పవా!
Kaleshwaram Commission : సీఈ అజయ్ కుమార్ తీరుపై మండిపడ్డ జస్టిస్ చంద్రఘోష్‌, ఆ మూడు బ్యారేజీలను ఎన్నిసార్లు సందర్శించారో చెప్పండి ?

Big Stories

×