E-Paper
Advertisement

Kaleshwaram Commission : సీఈ అజయ్ కుమార్ తీరుపై మండిపడ్డ జస్టిస్ చంద్రఘోష్‌, ఆ మూడు బ్యారేజీలను ఎన్నిసార్లు సందర్శించారో చెప్పండి ?

Kaleshwaram Commission : సీఈ అజయ్ కుమార్ తీరుపై మండిపడ్డ జస్టిస్ చంద్రఘోష్‌, ఆ మూడు బ్యారేజీలను ఎన్నిసార్లు సందర్శించారో చెప్పండి ?
Advertisement

Kaleshwaram Project : క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్, కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు సీఈ అజయ్ కుమార్ పై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అఫిడఫిట్ ఎలా సమర్పిస్తారు…

Advertisement

క్వాలిటీ కంట్రోల్ సీఈ స్థాయిలో ఉంటూ రికార్డులను సరిచూసుకోకుండానే అఫిడవిట్ ఎలా సమర్పిస్తారని నిలదీసింది. ఈ క్రమంలోనే అజయ్ కుమార్ తీరుపై కమిషన్ చీఫ్ చంద్ర ఘోష్ ధ్వజమెత్తారు.

ఎన్నిసార్లు పర్యటించారు…

Advertisement

అసలు క్వాలిటీ కంట్రోల్ విధులు ఏమిటి, దాని పరిధి ఎంతవరకు ఉంది, ఇప్పటివరకు ఏమేం పనులు చేశారని కమిషన్ ఆరా తీసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఎన్నిసార్లు సందర్శించారని కమిషన్ అడిగింది.

ఎందుకు విజిట్ చేయలేదు…

ప్రమాదం జరగకముందు మాత్రమే ఆయా బ్యారేజీలను పరిశీలించానని కమిషన్ కు అజయ్ కుమార్ సమాధానం చెప్పారు. సుందిళ్ల బ్యారేజీని ఎందుకు పరిశీలించలేదని కమిషన్ మరో ప్రశ్న సంధించింది.

వరదలు వచ్చినా సరే పోలేదా…

తొలిసారిగా వరదలు వచ్చిన తర్వాత ఈ మూడు బ్యారేజీల క్వాలిటీ కంట్రోల్ సీఈగా ఉన్న మీరు వాటిని పరిశీలించారా లేదా అని ఆరా తీసింది. క్షేత్రస్థాయిలో సమస్యలు ఉన్న కారణంగా ప్రాజెక్టులను సందర్శించలేదని అజయ్ కుమార్ జవాబిచ్చారు.

also read : మరోసారి కాళేశ్వరం బహిరంగ విచారణ.. కాళేశ్వరం ఓపెన్ కోర్టు

Related News

2028లో ఒంటరి పోరే.. బీజేపీతో పొత్తు లేదు.. హర్యానా వర్సిటీలో కేటీఆర్ క్లారిటీ

జగిత్యాల జిల్లాలో దారుణం.. భార్యను చున్నీతో ఉరివేసి చంపిన భర్త!

బిగ్ బ్రేకింగ్ న్యూస్.. తెలంగాణలో భూ సమరానికి సిద్ధమైన సీపీఎం..!

‘అప్పుడు నీ బుద్ధి ఏమైంది?’.. హరీశ్‌రావుపై మంత్రి పొంగులేటి నిప్పులు!

దానం నాగేందర్ సీటుకు ఎసరు? హైకోర్టు తీర్పుపై తెలంగాణ రాజకీయాల్లో సంచలనం!

అలియాబాద్ ప్రజలకు భారీ శుభవార్త.. రూ.1.38 కోట్లు మంజూరు!

ఖైరతాబాద్‌కు ఆ పేరు పెట్టండి.. సీఎం రేవంత్ రెడ్డికి రాజాసింగ్ విజ్ఞప్తి

గజం ఎక్కువ ఉన్నా.. ప్రభుత్వానికే భూమి ఇస్తా.. కవిత ఓపెన్ ఛాలెంజ్!

Big Stories

Advertisement
×