E-Paper
Advertisement

Kaleshwaram Commission : సీఈ అజయ్ కుమార్ తీరుపై మండిపడ్డ జస్టిస్ చంద్రఘోష్‌, ఆ మూడు బ్యారేజీలను ఎన్నిసార్లు సందర్శించారో చెప్పండి ?

Kaleshwaram Commission : సీఈ అజయ్ కుమార్ తీరుపై మండిపడ్డ జస్టిస్ చంద్రఘోష్‌, ఆ మూడు బ్యారేజీలను ఎన్నిసార్లు సందర్శించారో చెప్పండి ?

Kaleshwaram Project : క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్, కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు సీఈ అజయ్ కుమార్ పై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అఫిడఫిట్ ఎలా సమర్పిస్తారు…

క్వాలిటీ కంట్రోల్ సీఈ స్థాయిలో ఉంటూ రికార్డులను సరిచూసుకోకుండానే అఫిడవిట్ ఎలా సమర్పిస్తారని నిలదీసింది. ఈ క్రమంలోనే అజయ్ కుమార్ తీరుపై కమిషన్ చీఫ్ చంద్ర ఘోష్ ధ్వజమెత్తారు.

ఎన్నిసార్లు పర్యటించారు…

అసలు క్వాలిటీ కంట్రోల్ విధులు ఏమిటి, దాని పరిధి ఎంతవరకు ఉంది, ఇప్పటివరకు ఏమేం పనులు చేశారని కమిషన్ ఆరా తీసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఎన్నిసార్లు సందర్శించారని కమిషన్ అడిగింది.

ఎందుకు విజిట్ చేయలేదు…

ప్రమాదం జరగకముందు మాత్రమే ఆయా బ్యారేజీలను పరిశీలించానని కమిషన్ కు అజయ్ కుమార్ సమాధానం చెప్పారు. సుందిళ్ల బ్యారేజీని ఎందుకు పరిశీలించలేదని కమిషన్ మరో ప్రశ్న సంధించింది.

వరదలు వచ్చినా సరే పోలేదా…

తొలిసారిగా వరదలు వచ్చిన తర్వాత ఈ మూడు బ్యారేజీల క్వాలిటీ కంట్రోల్ సీఈగా ఉన్న మీరు వాటిని పరిశీలించారా లేదా అని ఆరా తీసింది. క్షేత్రస్థాయిలో సమస్యలు ఉన్న కారణంగా ప్రాజెక్టులను సందర్శించలేదని అజయ్ కుమార్ జవాబిచ్చారు.

also read : మరోసారి కాళేశ్వరం బహిరంగ విచారణ.. కాళేశ్వరం ఓపెన్ కోర్టు

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×