BigTV English
Jeffrey Epstein | సెక్స్ స్కాండల్‌లో డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్ పేర్లు.. చిన్న పిల్లలతో స్టీఫెన్ హాకింగ్ కూడా..
TSRTC : చర్చలు సఫలం.. సమ్మెపై వెనక్కి తగ్గిన ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్లు..
Delhi Liquor Policy | నిజాయితీ ఒక్కటే నా ఆస్తి.. బీజేపీ బురద చల్లాలనుకుంటోంది : కేజ్రీవాల్
Chandrababu Chit Chat: 80 శాతం అభ్యర్థుల లిస్ట్ రెడీ.. ప్రకటించేది అప్పుడే : చంద్రబాబు నాయుడు
Nalgonda : పోస్టాఫీస్ లో ఘరానా మోసం.. నకిలీ పాస్ పుస్తకాలతో కోటిన్నర స్వాహా..
Goa : మూడు నెలల క్రితం అంత్యక్రియలు.. మళ్లీ ప్రత్యక్షమైన వ్యక్తి
CM Revanth Delhi Tour: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ సమావేశంలో ఈ అంశాలపై చర్చ
TPCC Meeting: లోక్‌సభ ఎన్నికలపై టి-కాంగ్రెస్ ఫోకస్.. తెలంగాణ నుంచి సోనియాగాంధీ పోటీ..
Louis Braille : అంధుల జీవితాల్లో వెలుగును నింపిన లూయీస్ బ్రెయిలీ..
YSRCP Disgruntled | ఇంఛార్జ్‌ల మార్పుతో వైసీపీలో అసంతృప్తి సెగ.. జగన్ నిర్ణయాలతో తలలు పట్టుకుంటున్న నేతలు
cancer : క్యాన్సర్‌తో 9.3 లక్షల మంది మృతి.. కారణాలివేనా?
Adani Hindenburg | అడానీ హిండెన్ బర్గ్ కేసులో సెబీ దర్యాప్తు.. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం
YCP Changes : మంత్రులను ఎంపీ అభ్యర్ధులుగా, ఎంపీలను ఎమ్మెల్యేలుగా..

YCP Changes : మంత్రులను ఎంపీ అభ్యర్ధులుగా, ఎంపీలను ఎమ్మెల్యేలుగా..

YCP Changes : ప్రభుత్వ వ్యతిరేకతను ఎమ్మెల్యేలపైకి బదిలీ చేయాలని వైసీపీ అధినాయకత్వం చూస్తుందన్ని విమర్శలు సొంత పార్టీలోనే వెల్లువెత్తుతున్నాయి. మంత్రులను ఎంపీలుగా, ఎంపీలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యర్థులుగా మార్చేస్తున్నారు. ఇప్పటికి రెండు విడతలుగా 38 స్థానాల్లో మార్పులు చేర్పులు చేసింది వైసీపీ. ఆ కసరత్తులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల స్థానాలు మారిపోతుండటంతో మిగిలిన నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సంఖ్య ఇంకెంత పెరుగుతుందో.. తమ టికెట్‌ ఏమవుతుందోనని ఎమ్మెల్యేలు బిక్కుబిక్కుమంటున్నారు. వైసీపీ ఇన్‌చార్జ్‌ల మార్పు […]

Supreme Court : అమరావతి కేసుల విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

Supreme Court : అమరావతి కేసుల విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

Supreme Court : ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌కు వాయిదా వేసింది. ఆ నెలలోని నాన్‌ మిస్‌లేనియస్‌ డేలో వాదనలు వింటామని న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాష్ట్ర హైకోర్టు 2022 మార్చిలో తీర్పు వెలువరించింది. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం చేయాల్సిన పనులపై కాలపరిమితి విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉన్నత న్యాయస్థానం తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Cold Wave : భారతావని గజగజ.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

Big Stories

×