BigTV English
EV Scooters : ఈవీల చౌక బేరం .. కొన్నాళ్లే!
Graduate MLC by Election: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలు.. ఈసీ షెడ్యూల్ ఫిక్స్
Janasena: తూర్పు గోదావరిపై జనసేన ఫోకస్.. ఎవరి బలమెంత ?
Karimnagar : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇంజినీర్.. నాలుగేళ్లు జైలు శిక్ష
Telangana New Busses: రోడ్డెక్కనున్న 80 కొత్తబస్సులు.. పురుషుల కష్టాలు తీరేనా ?
Modi in Ayodhya: అయోధ్యలో ప్రధాని పర్యటన.. ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్‌ను ప్రారంభించనున్న ప్రధాని

Modi in Ayodhya: అయోధ్యలో ప్రధాని పర్యటన.. ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్‌ను ప్రారంభించనున్న ప్రధాని

Modi in Ayodhya: అయోధ్యలో బాల రాముడి దివ్యమనోహర విగ్రహ ప్రాణ ప్రతిష్టకు కౌంట్‌ డౌన్ కొనసాగుతూనే ఉంది. రామ మందిర నిర్మాణం శర వేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే అయోధ్య ఎయిర్‌పోర్ట్‌, రైల్వేస్టేషన్‌లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. నేడు వాటిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. రామాలయాన్ని జనవరి 22న అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్నారు. అయోధ్యలో నిర్మాణం పూర్తి చేసుకున్న అంతర్జాతీయ ఎయిర్‌పోర్టును, రైల్వేస్టేషన్‌ను నేడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో […]

Usha Sri Charan : కళ్యాణదుర్గం టూ పెనుకొండ.. మంత్రి ఉష శ్రీ చరణ్‌ను తప్పించడంలో కారణమిదేనా..?
Liberia:  పెట్రోల్ కోసం కక్కుర్తి ..  ట్యాంకర్ పేలి 40 మంది దుర్మరణం..

Liberia: పెట్రోల్ కోసం కక్కుర్తి .. ట్యాంకర్ పేలి 40 మంది దుర్మరణం..

Liberia: లైబీరియాలో టొటొటా పట్టణంలో ఓ పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలింది. ఈ ఘోర ప్రమాదంలో 40 మంది పౌరులు మృతి చెందారు. పెట్రోల్ లోడ్ తో వెళ్తున్న లారీ ప్రమాదానికి గురి అయింది. ట్యాంకర్ నుండి పెట్రోల్ భారీగా లీక్ అవ్వడంతో స్థానికులు ఒక్క సారిగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. నేలపాలవుతున్న పెట్రోల్ ను పట్టకునేందుకు ప్రజలు అంతా ఒక్కసారిగా ఎగబడ్డారు.చాలా మంది ఇంట్లోని బకెట్లు, ఇతర వస్తువులను తీసుకొచ్చి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇంతలోనే అనుకోకుండా నిప్పు అంటుకుని ఆ పెట్రోల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలింది.

TSRTC New Buses : రూ.400 కోట్లతో 1,050 కొత్త బస్సులు.. రేపే ప్రారంభం..
Khammam : మిర్చి దొంగలు.. అర్ధరాత్రి కల్లంలో పంట చోరి..
Vidadala Rajini : మంత్రి విడదల రజనికి షాక్.. ప్రసంగాన్ని అడ్డుకున్న బీజేపీ నేతలు..
Ayodhya : అయోధ్య రాముడు.. 3 డిజైన్స్.. ఏ విగ్రహం ప్రాణప్రతిష్ఠ చేస్తారంటే..?

Ayodhya : అయోధ్య రాముడు.. 3 డిజైన్స్.. ఏ విగ్రహం ప్రాణప్రతిష్ఠ చేస్తారంటే..?

Ayodhya : భవ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ముమ్మంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే రామమందిర గర్భాలయంలో ప్రాణప్రతిష్ట చేసే విగ్రహం విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సిఉంది. ఇప్పటికే మూడు డిజైన్లతో విగ్రహాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రూపొందించింది. వీటిలో ఏ విగ్రహాన్ని ప్రతిష్టించాలో తేల్చేందుకు ఓటింగ్ నిర్వహిస్తోంది. మూడు డిజైన్స్‌లో దేనికి ఎక్కువ ఓట్లు పడితే ఆ విగ్రహాన్నే ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ముగ్గురు వేర్వేరు శిల్పులు రూపొందించిన విగ్రహాలను సమావేశంలో ఉంచి అత్యధికులు ఓటేసిన […]

Reporter Damodar: శ్రీకాకుళంలో విషాదం.. రిపోర్టర్ ఆత్మహత్య.. ఎమ్మెల్యే కారణమా ?
AP Elections 2024: ఉత్తరాంధ్ర వైసీపీలో కుదుపులు.. ఎమ్మెల్యేలకు ఎంపీలు, ఎంపీలకు ఎమ్మెల్యేలు

AP Elections 2024: ఉత్తరాంధ్ర వైసీపీలో కుదుపులు.. ఎమ్మెల్యేలకు ఎంపీలు, ఎంపీలకు ఎమ్మెల్యేలు

AP Elections 2024: ఉత్తరాంధ్రలో వైసీపీలో కుదుపులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కొన్ని నియోజకవర్గల్లో కొత్త వాళ్లకు అవకాశలు ఇస్తున్న సీఎం జగన్.. కొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా, ఎంపీలను ఎమ్మెల్యేలుగా మారుస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నుండి ఎమ్మెల్సీగా ఉన్నా దువ్వాడ శ్రీనివాస్‌ను శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేయించాలని సీఎం ఆలోచన చేస్తున్నారు. ఎంపీ రామ్మోహన్ నాయుడిని ఓడించాడానికి బలమైన అభ్యర్థిగా దువ్వాడను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన నేతలుగా ఉన్న ధర్మాన అన్నదమ్ములను కూడా మార్చనున్నట్లు తెలుస్తుంది. […]

Car Insurance : కారు పాలసీ రెన్యువల్‌‌ టిప్స్.. ప్రీమియంపై డిస్కౌంట్ ఇలా !

Big Stories

×