E-Paper
Advertisement
మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7,345 కోట్లతో తొలి దశకు క్యాబినెట్ ఓకే!
KTR: 57వేల కోట్లు వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR: 57వేల కోట్లు వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR: స్వేచ్ఛ, బ్యూరో:  మంత్రుల కంటేఅధికారులే మాట్లాడుతున్నారని.. ప్రభుత్వంలో అధికారులు రింగ్ మాస్టర్లుగా తయారయ్యారని..మంత్రులను అధికారులు పిచ్చివారిని చేస్తున్నారని.. మూసీ రివర్‌ డెవలప్‌మెంట్ అధికారి.. కాంగ్రెస్ లీడర్‌లా మాట్లాడుతున్నారని.. ‘మూసీ ప్రాజెక్ట్‌ను ఆరు నూరైనా పూర్తి చేసి తీరుతామని అనడానికి ఎవరు నువ్వు? జస్ట్ ఆఫీసర్ మాత్రమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అధికారులు మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించారు. మూసీలో లూటీ, హ్యామ్ లో అవినీతి అధికారులు రిటైర్ అయినా వారిని వదిలిపెట్టేది లేదని, […]

Minister Sridhar Babu: మూసీ ప్రాజెక్ట్‌పై అసెంబ్లీలో మాటల యుద్ధం.. కేటీఆర్‌కు శ్రీధర్ బాబు కౌంటర్
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో.. ప్రభుత్వం చర్చించే అతి కీలకమైన అంశాలివే..?
Kavitha: మూసీ పేరుతో ప్రజాధనం దోపిడీ? రంగనాథ్‌పై  దిఫమేషన్ కేసు వేసి కోర్టుకు లాగుతా..  కవిత వార్నింగ్

Kavitha: మూసీ పేరుతో ప్రజాధనం దోపిడీ? రంగనాథ్‌పై దిఫమేషన్ కేసు వేసి కోర్టుకు లాగుతా.. కవిత వార్నింగ్

Kavitha:  స్వేచ్ఛ, బ్యూరో: మూసీ ప్రక్షాళన అనేది ప్రజలకు మంచి జరిగేలా ఉండాలి.. కానీ మూసీ ప్రాజెక్ట్ కోసం ప్రపంచబ్యాంక్ కు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని గతంలోనే చెప్పానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. హైదరాబాద్ లోని జాగృతి రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. హైడ్రా కమిషన్ రంగనాథ్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఆయనపై డిఫమేషన్ కేసు వేసి కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హైడ్రా […]

Big Stories

Advertisement
×