E-Paper
Advertisement
కృష్ణానదిలో పడవ ప్రమాదం.. నలుగురు మృతి!
పల్నాడులో ఘోర విషాదం.. కొద్ది రోజుల్లో పెళ్లి.. అంతలోనే రోడ్డు ప్రమాదంలో ప్రేమ జంట మృతి
Palnadu news: ఎస్ఐ వాహనం బీభత్సం.. ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
Palnadu Double Murder: పల్నాడు జిల్లాలో దారుణం.. ఇద్దరు టీడీపీ నేతలను వేటకొడవళ్లతో నరికి..
Jagan Palnadu Tour: నేడు పల్నాడుకి జగన్.. టూర్ సీక్రెట్ బయటకు, కారణం అదేనా?
Palnadu News: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీడీపీ నేతలు మృతి

Palnadu News: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీడీపీ నేతలు మృతి

Palnadu News: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లలోని వెల్దుర్తి మండలం బోదలవీడు సమీపంలో బైక్‌ను స్కార్పియో వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు టీడీపీ నేతలు మృతిచెందారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తులను గుండ్లపాడుకు చెందిన వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావుగా గుర్తించారు. వీరిద్దరు బైక్ ‌పై వెళ్తుండగా స్కార్పియో వాహనం ఢీకొట్టిందని తెలిపారు. స్కార్పియో వాహనం టీడీపీ పార్టీకి చెందిన వెంకట్రామయ్యదిగా […]

Big Stories

Advertisement
×