BigTV English

Palnadu News: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీడీపీ నేతలు మృతి

Palnadu News: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీడీపీ నేతలు మృతి

Palnadu News: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లలోని వెల్దుర్తి మండలం బోదలవీడు సమీపంలో బైక్‌ను స్కార్పియో వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు టీడీపీ నేతలు మృతిచెందారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.


సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తులను గుండ్లపాడుకు చెందిన వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావుగా గుర్తించారు. వీరిద్దరు బైక్ ‌పై వెళ్తుండగా స్కార్పియో వాహనం ఢీకొట్టిందని తెలిపారు. స్కార్పియో వాహనం టీడీపీ పార్టీకి చెందిన వెంకట్రామయ్యదిగా గుర్తించారు.

ALSO READ: ESIC Recruitment: ESICలో 558 ఉద్యోగాలు.. ఇంకా 2 రోజులే సమయం, జీతం రూ.78,800


టీడీపీలో రెండు వర్గాల మధ్య కొన్నాళ్లుగా ఆధిపత్య పోరు కొనసాగుతోన్నట్లు తెలుస్తోంది. వెంకట్రామయ్య వర్గం రీసెంట్ గా వైసీపీ నుంచి టీడీపీలో చేరింది. కావాలనే వెంకట్రామయ్య.. గుండ్లపాడుకు చెందిన వెంకటేశ్వర్ల, కోటేశ్వరావులను వాహనంతో ఢీకొట్టినట్టు చంపినట్టు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read: Rain Alert: ఈ నెల 29 వరకు అతిభారీ వర్షాలు.. పిడుగులతో కూడిన వర్షం, ఈ జిల్లాల వారు జాగ్రత్త!

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×