E-Paper
Advertisement
RajBhavan: రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత తేడా!
Revanth Reddy: రేవంత్‌రెడ్డిపై కేసు.. ఫ్రీడమ్ డే రోజే పోలీసిజం..

Revanth Reddy: రేవంత్‌రెడ్డిపై కేసు.. ఫ్రీడమ్ డే రోజే పోలీసిజం..

Revanth Reddy: ప్రశ్నిస్తే కేసు పెడతాం. గొంతెత్తితే లోపలేస్తాం.. అన్నట్టు సాగుతోంది కేసీఆర్ పాలన. ధర్నాచౌక్‌లోనే ధర్నాలు చేయనీయకుండా ఉక్కుపాదం మోపుతున్న సర్కారు ఇది. కోర్టుకు వెళ్లందే.. ఏ నిరసనా చేపట్టలేని రోజులివి. పోరాటాల గడ్డపై ఇదేం జులూం అంటూ ఉద్యమకారులు నిలదీస్తున్నారు. ప్రజాసంఘాలు, నిరుద్యోగులు, రాజకీయ పార్టీలను అడుగడుగునా పోలీసులతో అడ్డుకుంటున్నారు. ఇక, రేవంత్‌రెడ్డిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది సర్కారు. ఛాన్స్ చిక్కితే కేసులు పెడుతూ, కోర్టులో దావాలు వేస్తూ కంట్రోల్ చేయాలని చూస్తోంది. ORRపై […]

Minister: యువతికి మంత్రి పేషీ ఉద్యోగి వేధింపులు.. ఆడియో వైరల్
BRS: కేసీఆర్‌కు సిట్టింగ్ ఎంపీ షాక్?.. కాంగ్రెస్‌తో టచ్‌లోకి!
Telangana: కేసీఆర్‌పై రెడ్డి సంఘం తిరుగుబాటు.. తగ్గేదేలే..
Delhi: ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై రాళ్ల దాడి.. వారి పనేనా?
Telangana: అమ్ముకో, వాడుకో.. మరో భారీ భూ వేలం..
Shejal: ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా.. శేజల్ వదిలేదేలే..
hyderabad express : రైళ్లే టార్గెట్.. అర్ధరాత్రి దోపిడి..
KCR : శ్రావణమాసంలో అభ్యర్థుల ప్రకటన..? జాబితాపై కేసీఆర్ కసరత్తు..!

KCR : శ్రావణమాసంలో అభ్యర్థుల ప్రకటన..? జాబితాపై కేసీఆర్ కసరత్తు..!

KCR : గులాబీ బాస్ కేసీఆర్ ఎన్నికల సమరానికి రంగం సిద్ధం చేస్తున్నారు. శ్రావణ మాసంలోనే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ముహుర్తం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ పక్కా లెక్కలు వేస్తున్నారు. కసరత్తు పూర్తైతే.. బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి లిస్ట్ ప్రకటిస్తారని సమాచారం. ఎర్రవల్లి ఫౌంహౌస్ లో మకాం వేసిన కేసీఆర్..కీలక నేతలతో సమాలోచనలు జరుపుతున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎక్కువమందికి టికెట్లు […]

Group2 : గ్రూప్-2 ఎగ్జామ్స్  రీ షెడ్యూల్ .. పరీక్షలు ఎప్పుడంటే..?
Revanth reddy meets BJP leader : చంద్రశేఖర్ తో రేవంత్ భేటీ.. త్వరలో హస్తం గూటికి మాజీ మంత్రి..
Chandrashekar BJP : తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి కీలక నేత..
Congress: కాంగ్రెస్ ప్రజాకోర్టు.. బోనులో కల్వకుంట్ల కుటుంబం..

Congress: కాంగ్రెస్ ప్రజాకోర్టు.. బోనులో కల్వకుంట్ల కుటుంబం..

Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. నాయకులు స్పీడు పెంచారు. తిరగబడదాం, తరిమికొడదాం.. అంటూ కొత్త నినాదం అందుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రజాకోర్టులతో సర్కారుపై పోరుబాట ప్రారంభించనున్నారు. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలపై ఛార్జ్‌ షీట్‌ విడుదల చేయనున్నారు. ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటేందుకు సరికొత్త కార్యక్రమంతో ముందుకొచ్చింది తెలంగాణ కాంగ్రెస్‌. హైదరాబాద్‌లో ప్రజాకోర్టు నిర్వహించింది. ప్రజాకోర్టు జడ్జీగా ప్రొఫెసర్ కంచె ఐలయ్య వ్యవహరించారు. బోనులో కల్వకుంట్ల కుటుంబాన్ని నిలబెట్టారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్‌రావుల కటౌట్లు ఉంచారు. […]

BJP: జగన్‌ను తెగ పొగిడేస్తున్న తెలంగాణ బీజేపీ!.. ఏంటి సంగతి?

Big Stories

Advertisement
×