E-Paper
Advertisement
Tirumala: నేటితో ముగియనున్న తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు.. చివరి రోజు భారీగా పోటెత్తిన భక్తులు..

Tirumala: నేటితో ముగియనున్న తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు.. చివరి రోజు భారీగా పోటెత్తిన భక్తులు..

Tirumala: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అత్యంత పవిత్రంగా భావించే వైకుంఠ ద్వార దర్శనాలు నేటి అర్ధరాత్రితో ముగియనున్నాయి. గత ఏడాది డిసెంబర్ 31న ప్రారంభమైన ఈ ద్వార దర్శన వేడుకలు, నేటి (జనవరి 8) అర్ధరాత్రి వైకుంఠ ద్వారం మూసివేతతో ముగియనున్నాయి. ముగింపు రోజు కావడంతో తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ పది రోజుల కాలంలో దాదాపు 8 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి […]

Vaikunta Dwara Darshan: వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన రిజిస్ట్రేషన్లు.. వామ్మో తొలి రోజే అన్ని లక్షలా!
Vaikunta dwara darshan Tirumala: 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు.. టీటీడీ కీలక నిర్ణయం.. టోకెన్లు ఎప్పుడంటే?
Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో
Vaikunta Dwara Darshan: నెరవేరిన బాధితుల కోరిక.. తిరుమలలో స్పెషల్‌గా వైకుంఠ దర్శనం

Big Stories

×