BigTV English

Bandi Sanjay: కేసీఆర్ దేశం వదిలి పారిపోవచ్చు.. పాస్ పోర్టు సీజ్ చేయాలి..

Bandi Sanjay: కేసీఆర్ దేశం వదిలి పారిపోవచ్చు.. పాస్ పోర్టు సీజ్ చేయాలి..

Bandi Sanjay: కేసీఆర్ దేశం వదిలి పారిపోయే అవకాశం ఉందని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. వెంటనే కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతల పాస్‌పోర్టులను సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బంగారు పళ్లెంలో తెలంగాణను అప్పగించామని బీఆర్ఎస్ నేతలు చెప్పడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. రాష్ట్రం మొత్తాన్ని దోచుకొని ఆస్తులు కూడబెట్టుకోవడం తప్పా.. అభివృద్ది శూన్యం అని ఆరోపించారు.


అధికారం పేరిట కేసీఆర్ కుటుంబం సహా బీఆర్ఎస్ నాయకులు ప్రజల సొమ్మును దోచుకున్నారన్నారు. అవినీతి బాగోతాల బయటపడతయనే భయం వాళ్లలో ఉందన్నారు. తెలంగాణలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ,కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×