E-Paper
Advertisement

Bandi Sanjay: కేసీఆర్ దేశం వదిలి పారిపోవచ్చు.. పాస్ పోర్టు సీజ్ చేయాలి..

Bandi Sanjay: కేసీఆర్ దేశం వదిలి పారిపోవచ్చు.. పాస్ పోర్టు సీజ్ చేయాలి..

Bandi Sanjay: కేసీఆర్ దేశం వదిలి పారిపోయే అవకాశం ఉందని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. వెంటనే కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతల పాస్‌పోర్టులను సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బంగారు పళ్లెంలో తెలంగాణను అప్పగించామని బీఆర్ఎస్ నేతలు చెప్పడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. రాష్ట్రం మొత్తాన్ని దోచుకొని ఆస్తులు కూడబెట్టుకోవడం తప్పా.. అభివృద్ది శూన్యం అని ఆరోపించారు.

అధికారం పేరిట కేసీఆర్ కుటుంబం సహా బీఆర్ఎస్ నాయకులు ప్రజల సొమ్మును దోచుకున్నారన్నారు. అవినీతి బాగోతాల బయటపడతయనే భయం వాళ్లలో ఉందన్నారు. తెలంగాణలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ,కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Related News

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Big Stories

×