E-Paper
Advertisement

Om Birla: ఎంపీలకు స్పీకర్ లేఖ.. ఎందుకంటే..?

Om Birla: ఎంపీలకు స్పీకర్ లేఖ.. ఎందుకంటే..?

Om Birla: పార్లమెంటు భద్రత ఘటనపై ఎంపీలందరికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా లేఖ రాశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ తెలిపారు. డిసెంబర్ 13న పార్లమెంట్ భవనంలో ఇద్దరు నిరసన కారులు గ్యాస్ డబ్బాలతో పొగను వెదజల్లిన విషయం తెలిసిందే.. ఈ ఘటనపై లోతైన విచారణ కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ తెలిపారు.

లోక్ సభలోకి దుండగులు ప్రవేశించడం అనేది భద్రతా వైఫల్యానికి నిదర్శనమేనన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా పక్కా కార్యాచరణతో ప్రణాళిక రూపొందిస్తామని స్పీకర్ ఓం బిర్లా లేఖలో పేర్కొన్నారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×