E-Paper
Advertisement

Bhadrachalam: వైభవంగా భద్రాచలం శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం.. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు

Bhadrachalam: వైభవంగా భద్రాచలం శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం.. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు

Bhadrachalam: భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. శుక్రవారం సీతారామచంద్ర స్వామివారికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించారు. సామూహిక పారాయణం, హోమాలు చేశారు. దేశ నలువైపుల నుంచి పుణ్య నదుల నుంచి సేకరించిన పుష్కర తీర్థాలతో స్వామివారికి అభిషేకం చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఈ వేడుకలో పాల్గొన్నారు. జైశ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగిపోయింది.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే ఆలయంలో ఉన్న ఆంజనేయస్వామి, లక్ష్మీతాయారమ్మలను దర్శించుకున్నారు. పట్టాభిషేక మహోత్సవం గురించి ఆలయ అర్చకులు చేసిన ప్రవచనం భక్తులను అలరించింది.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×