BigTV English

Bhadrachalam: వైభవంగా భద్రాచలం శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం.. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు

Bhadrachalam: వైభవంగా భద్రాచలం శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం.. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు

Bhadrachalam: భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. శుక్రవారం సీతారామచంద్ర స్వామివారికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించారు. సామూహిక పారాయణం, హోమాలు చేశారు. దేశ నలువైపుల నుంచి పుణ్య నదుల నుంచి సేకరించిన పుష్కర తీర్థాలతో స్వామివారికి అభిషేకం చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఈ వేడుకలో పాల్గొన్నారు. జైశ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగిపోయింది.


తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే ఆలయంలో ఉన్న ఆంజనేయస్వామి, లక్ష్మీతాయారమ్మలను దర్శించుకున్నారు. పట్టాభిషేక మహోత్సవం గురించి ఆలయ అర్చకులు చేసిన ప్రవచనం భక్తులను అలరించింది.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×