E-Paper
Advertisement

Bharat Jodo Yatra : హైదరాబాద్ లో భారత్ జోడో యాత్ర జోష్..

Bharat Jodo Yatra : హైదరాబాద్ లో భారత్ జోడో యాత్ర జోష్..

Bharat Jodo Yatra : తెలంగాణలో భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. 8వ రోజు బోయిన్ పల్లి గాంధీయన్ ఐడియాలజీ సెంటర్ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమైంది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రాహుల్‌గాంధీ‌కి కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. దారిపొడవునా స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మియాపూర్ బొల్లారం చౌరస్తాలో మహిళలు బోనాలు, డప్పు కళాకారుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాలీవుడ్ నటి పూజా భట్ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ తో కలిసి కొంతదూరం ఉత్సాహంగా నడిచారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క పాదయాత్రలో పాల్గొన్నారు.

బుధవారం రాహుల్ గాంధీ 27.8 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. న్యూ బోయిన్ పల్లి, బాలనగర్ మెయిన్ రోడ్, ఫిరోజ్ గుడా, జింకల వాడ, మూసాపేట్, కూకట్ పల్లి, హఫీజ్ పేట, మదినగూడ, బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్ చెరుకు చేరుకుంటారు.
రాత్రి ముత్తంగిలో రాహుల్ గాంధీ బస చేస్తారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×