BigTV English
Advertisement

Bharat Jodo Yatra : హైదరాబాద్ లో భారత్ జోడో యాత్ర జోష్..

Bharat Jodo Yatra : హైదరాబాద్ లో భారత్ జోడో యాత్ర జోష్..

Bharat Jodo Yatra : తెలంగాణలో భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. 8వ రోజు బోయిన్ పల్లి గాంధీయన్ ఐడియాలజీ సెంటర్ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమైంది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రాహుల్‌గాంధీ‌కి కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. దారిపొడవునా స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మియాపూర్ బొల్లారం చౌరస్తాలో మహిళలు బోనాలు, డప్పు కళాకారుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాలీవుడ్ నటి పూజా భట్ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ తో కలిసి కొంతదూరం ఉత్సాహంగా నడిచారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క పాదయాత్రలో పాల్గొన్నారు.


బుధవారం రాహుల్ గాంధీ 27.8 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. న్యూ బోయిన్ పల్లి, బాలనగర్ మెయిన్ రోడ్, ఫిరోజ్ గుడా, జింకల వాడ, మూసాపేట్, కూకట్ పల్లి, హఫీజ్ పేట, మదినగూడ, బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్ చెరుకు చేరుకుంటారు.
రాత్రి ముత్తంగిలో రాహుల్ గాంధీ బస చేస్తారు.


Related News

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

OTT Movie : పొలంలో శవాల పంట… తలలేని మొండాలతో ఊరు ఊరంతా వల్లకాడు… అల్టిమేట్ యాక్షన్ తో అదరగొట్టే మూవీ

Plane Crash: రన్ వే నుంచి నేరుగా సముద్రంలోకి.. ఘోర విమాన ప్రమాదం, స్పాట్ లోనే..

Big Stories

×