E-Paper
Advertisement

BRS party latest news: బీజేపీ ఎంపీపై బీఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్.. కాళేశ్వరం కహానీలు..

BRS party latest news: బీజేపీ ఎంపీపై బీఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్.. కాళేశ్వరం కహానీలు..
Parliament session news telugu

Parliament session news telugu (Political news today telangana):

బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబేపై బీఆర్ఎస్‌ సభా నిబంధలు ఉల్లంఘన-ప్రివిలేజ్‌ మోషన్‌ నోటీస్‌ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై లోక్‌సభలో ఎంపీ నిషికాంత్ దూబే ఉద్దేశ పూర్వకంగా సభను తప్పుదారి పట్టించారని అభ్యంతరం వ్యక్తం చేసింది. రూల్ 222 కింద స్పీకర్‌కు ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చింది బీఆర్ఎస్.

లోక్‌సభలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం 86 వేల కోట్లు ఇచ్చిందని నిషికాంత్ దూబే అన్నారు. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని.. సభను తప్పుదోవ పట్టించడం, సభ్యులను నమ్మించే ప్రయత్నమేని లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు నోటీసులో ప్రస్తావించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ నామా.. తెలంగాణపై కేంద్రం కక్షసాధింపుతో ఉందని.. సభలో అమిత్‌ షా అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. దేశంలో అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందన్నారు. తెలంగాణకు కేంద్రం ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా ఇవ్వలేదని.. కనీసం ఒక్క నవోదయ స్కూల్‌ కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. తెలంగాణ నుంచి కేంద్రానికి డబ్బులు వెళ్లుతున్నాయి కానీ.. అక్కడి నుంచి తిరిగి వచ్చిందేమీ లేదని ఆరోపించారు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×