E-Paper
Advertisement

CM Revanth Reddy : మనస్సున్న ముఖ్యమంత్రి.. అంబులెన్స్ కు దారిచ్చిన సీఎం కాన్వాయ్..

CM Revanth Reddy :  మనస్సున్న ముఖ్యమంత్రి.. అంబులెన్స్ కు దారిచ్చిన సీఎం కాన్వాయ్..
Advertisement

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ప్రజా పాలనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ ఓ అంబులెన్స్‌కు దారిచ్చిన విషయం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి తన నివాసం నుంచి సచివాలయానికి వెళ్తుండగా ఓ అంబులెన్స్ వస్తున్న విషయాన్ని గమనించిన ముఖ్యమంత్రి కాన్వాయ్ వెంటనే ఆ అంబులెన్స్‌కు దారిచ్చింది.

దీంతో అంబులెన్స్ ముందుకు వెళ్లింది. ఆపదలో ఉన్న వారిని ఆస్పత్రికి తరలించడంలో క్షణం ఆలస్యమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఔదార్యంపై ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Advertisement

సీఎంగా బాధ్యత చేపట్టిగానే రేవంత్ రెడ్డి తన కాన్వాయ్ విషయంలో అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. తాను వెళుతున్న సమయంలో ఎక్కువ సేపు ట్రాఫిక్ ఆపి సామాన్యులకు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. మాటల్లోనే కాదు ఇప్పుడు చేతనల్లోనూ తమది ప్రజాప్రభుత్వం అని నిరూపించారు.

Related News

Amit Shah: అమిత్ షా కరీంనగర్ టూర్ సీక్రెట్స్ అన్నీ లీక్.. అసలు ప్లాన్ వేరే ఉందా..?

ఇన్‌స్టాగ్రామ్ లవ్ డ్రామా.. 14 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. కోర్టు సంచలన తీర్పు!

SIR Process: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లకు బీజేపీ ఎసరు?.. కుట్రను బైటపెట్టిన మాజీ డీసీసీ!

KTR: ఇది కాలం తెచ్చింది కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

కొట్టుకుపోయిన జాతీయ రహదారి.. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ రాకపోకలు బంద్!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

Big Stories

Advertisement
×