BigTV English

CM Revanth Met Priyanka: ప్రియాంక గాంధీని కలిసిన సీఎం రేవంత్, మంత్రులు

CM Revanth Met Priyanka: ప్రియాంక గాంధీని కలిసిన సీఎం రేవంత్, మంత్రులు

CM Revanth Reddy Met Priyanka Gandhi(Telangana today news): కాంగ్రెస్ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీపదాస్ మున్షీ కలిశారు. ఆమెతో తాజాగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు.


మంత్రి హర్దీప్ సింగ్ తో వివిధ అంశాలపై చర్చించారు. తెలంగాణలో రూ.500కే గ్యాస్ సిలిండర్ ను సరఫరా చేస్తున్న విషయాన్ని తెలిపారు. వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే అవకాశాన్ని కల్పించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.


Related News

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Big Stories

×