BigTV English
Advertisement

CM Revanth Met Priyanka: ప్రియాంక గాంధీని కలిసిన సీఎం రేవంత్, మంత్రులు

CM Revanth Met Priyanka: ప్రియాంక గాంధీని కలిసిన సీఎం రేవంత్, మంత్రులు

CM Revanth Reddy Met Priyanka Gandhi(Telangana today news): కాంగ్రెస్ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీపదాస్ మున్షీ కలిశారు. ఆమెతో తాజాగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు.


మంత్రి హర్దీప్ సింగ్ తో వివిధ అంశాలపై చర్చించారు. తెలంగాణలో రూ.500కే గ్యాస్ సిలిండర్ ను సరఫరా చేస్తున్న విషయాన్ని తెలిపారు. వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే అవకాశాన్ని కల్పించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.


Related News

Hydra: రూ. 30 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

Telangana Politics: రేవంత్ ప్రభుత్వంలో కాంగ్రెస్ సీనియర్లకు పెద్ద పీఠ.. ఆ నేతలకు కీలక పదవులు

Raja Singh: ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ‘భగవద్గీత’ వ్యాఖ్యలపై రాజాసింగ్ ఫైర్

Telangana: విద్యార్థులకు అలర్ట్..! తెలంగాణ ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల

Minister Azharuddin: మంత్రి అజారుద్దీన్ స్ట్రాంగ్ కౌంటర్, ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు

Konda Surekha vs Errabelli Swarna: ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకల్లో పూల దండ లొల్లి..! స్వర్ణ VS కొండా

Telangana News: పవిత్రమైన యాదాద్రిలో లంచం బాగోతం.. ఏసీబీకి చిక్కిన ఆలయ అధికారి

Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్!.. తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు..

Big Stories

×