BigTV English
Advertisement

CM Revanth Reddy : రైతులకు స్వీట్ న్యూస్.. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభించేందుకు చర్యలు..

CM Revanth Reddy : రైతులకు స్వీట్ న్యూస్.. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభించేందుకు చర్యలు..
Latest political news in telangana

CM Revanth Reddy News(Latest political news telangana):

చెప్పాడంటే.. చేస్తారంటే. ఇదీ.. సీఎం రేవంత్‌రెడ్డి పనితీరుపై జనాల్లో ఉన్నమాట. నాడు చెరుకు రైతులకు ఇచ్చిన మాటను సీఎం రేవంత్ నిలబెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చెరుకు రైతులకు తీపి కబురు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి సిఫార్సుల కమిటీని నియమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.


తొమ్మిదేళ్లుగా మూతబడి ఉన్న ఫ్యాక్టరీ తెరుచుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం దక్కలేదని చెబుతున్నారు. పాదయాత్రలో తమ బాధలను విన్న రేవంత్‌.. అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఫ్లెక్సీలకు అన్నదాతలు పాలభిషేకం చేశారు.


Tags

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×