BigTV English

CM Revanth Reddy : రైతులకు స్వీట్ న్యూస్.. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభించేందుకు చర్యలు..

CM Revanth Reddy : రైతులకు స్వీట్ న్యూస్.. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభించేందుకు చర్యలు..
Latest political news in telangana

CM Revanth Reddy News(Latest political news telangana):

చెప్పాడంటే.. చేస్తారంటే. ఇదీ.. సీఎం రేవంత్‌రెడ్డి పనితీరుపై జనాల్లో ఉన్నమాట. నాడు చెరుకు రైతులకు ఇచ్చిన మాటను సీఎం రేవంత్ నిలబెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చెరుకు రైతులకు తీపి కబురు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి సిఫార్సుల కమిటీని నియమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.


తొమ్మిదేళ్లుగా మూతబడి ఉన్న ఫ్యాక్టరీ తెరుచుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం దక్కలేదని చెబుతున్నారు. పాదయాత్రలో తమ బాధలను విన్న రేవంత్‌.. అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఫ్లెక్సీలకు అన్నదాతలు పాలభిషేకం చేశారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×