BigTV English

CM Revanth Reddy : కుల గణన చేపడతాం.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం..

CM Revanth Reddy : తెలంగాణలో కుల గణన చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

CM Revanth Reddy : కుల గణన చేపడతాం.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం..

CM Revanth Reddy : తెలంగాణలో కుల గణన చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ జనగణన చేపడతామని గతంలోనే కాంగ్రెస్‌ ప్రకటించింది. దీనికి అనుగుణంగా అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని ప్రాథమికంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బీసీ జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌లో నిధులు కేటాయించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×