E-Paper
Advertisement

CM Revanth Reddy : కుల గణన చేపడతాం.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం..

CM Revanth Reddy : తెలంగాణలో కుల గణన చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

CM Revanth Reddy : కుల గణన చేపడతాం.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం..
Advertisement

CM Revanth Reddy : తెలంగాణలో కుల గణన చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ జనగణన చేపడతామని గతంలోనే కాంగ్రెస్‌ ప్రకటించింది. దీనికి అనుగుణంగా అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని ప్రాథమికంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బీసీ జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌లో నిధులు కేటాయించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

Advertisement

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×