E-Paper
Advertisement

Crime News: కూతుర్ని నరికి చంపిన తండ్రి.. పోలీసుల కళ్లల్లో కారం కొట్టి దాడి..

Crime News: కూతుర్ని నరికి చంపిన తండ్రి.. పోలీసుల కళ్లల్లో కారం కొట్టి దాడి..
Advertisement
peddapalli murder

Crime News(Telangana Latest Updates): కన్న కూతుర్ని గొడ్డలితో నరికి చంపాడో కసాయి తండ్రి. పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగిందీ దారుణ ఘటన. కూతుర్ని చంపిన తర్వాత కూడా ఓ స్థానికుడిపై దాడి చేశాడు. గతంలో తన భార్యను ఉరేసి చంపిన కేసులో అతను జైలుకు కూడా వెళ్లొచ్చాడు. ఇప్పుడు కూతుర్ని కూడా బలి తీసుకున్నాడు.

నిందితుడు సదయ్యకు మానసిక స్థితి సరిగా లేదని కొందరు కాలనీవాసులు చెప్తున్నారు. నిందితుడు సదయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెహికల్‌లో పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా స్థానికులు అడ్డుపడ్డారు. అతన్ని మాకు అప్పగించండి.. మేమే శిక్షిస్తాం అంటూ పట్టుబట్టారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

Advertisement

నిందితుడిని బలవంతంగా తరలించబోతుండగా.. పోలీసుల వాహనంపై మూకుమ్మడిగా దాడి చేశారు గ్రామస్తులు. సదయ్యను కొట్టి చంపాలని వారంతా డిసైడ్ అయ్యారు. అందుకు పోలీసులు అడ్డుపడుతుండటంతో.. ఖాకీల కళ్లల్లో కారం చల్లారు కొందరు ఆందోళనకారులు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.

Related News

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Big Stories

Advertisement
×