BigTV English
Advertisement

Road Accident : 30 మందితో వెళ్తున్న డీసీఎం బోల్తా.. ఇద్దరు మృతి

Road Accident : 30 మందితో వెళ్తున్న డీసీఎం బోల్తా.. ఇద్దరు మృతి

DCM Accident in Nizamabad(Today news in telangana): నిజామాబాద్ జిల్లా రూరల్ లోని మల్లారం అటవీప్రాంతానికి సమీపంలో గల కొత్తపేట శివారులో గత అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది. వర్ని మండలం బడాపహాడ్ కు చెందిన 30 మందిలో.. ఇద్దరు మరణించారు. ఒక వ్యక్తి ప్రమాద స్థలంలోనే మరణించగా.. మరొక మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు.


ప్రమాదంలో గాయపడిన 15 మంది జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఐదుగురికి తీవ్రగాయాలవ్వగా ఇద్దరికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ వెల్లడించారు. కాగా.. క్షతగాత్రులలో మహిళలు, చిన్నారులు అధికంగా ఉన్నారు. వీరంతా కమ్మర్ పల్లి మండలానికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Related News

Iconic Bridge: హైదరాబాద్‌లో అద్భుతమైన ఐకానిక్ బ్రిడ్జ్.. టెండర్‌కు అప్రూవల్ ఇచ్చిన ప్రభుత్వం

Kalvakuntla Kavitha: హరీష్‌ను టార్గెట్ చేస్తున్న కవిత

Paddy Procurement Record: ధాన్యం సేకరణలో తెలంగాణ రికార్డు.. మంత్రులు ఉత్తమ్, తుమ్మల సమీక్ష

Delhi Blast High Alert: దిల్లీ బ్లాస్ట్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో హైఅలర్ట్‌.. పలుచోట్ల ముమ్మర తనిఖీలు

Nizamabad: దందాలు మూసుకోండి.. బీజేపీ లీడర్లకు ధర్మపురి వార్నింగ్

Top 20 News @ 9 PM: గ్రోత్ హబ్‌గా విశాఖ, కేటీఆర్‌కి వ్యతిరేఖంగా పోస్టర్స్

Delhi Blast: కదులుతున్న కారులో బ్లాస్ట్.. ఉగ్రవాదులు ఎలా ప్లాన్ చేశారంటే?

Top 20 News @ 8 PM: కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు ఆరోపణలు, ఉపాధ్యాయుడు దాడి.. వినికిడి కోల్పోయిన విద్యార్ధి

Big Stories

×