E-Paper
Advertisement

UNO Report: వినిపిస్తున్న ఆకలి కేకలు.. ఇంకా పెరగొచ్చంట..!

UNO Report: వినిపిస్తున్న ఆకలి కేకలు.. ఇంకా పెరగొచ్చంట..!

UNO Report: ఐక్యరాజ్య సమితి తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ఆహారం దొరకక ఏఏ దేశాలు బాధపడుతున్నాయి.. భవిష్యత్తులో ఏ ఏ దేశాలు ఈ సమస్యను ఎదుర్కోనున్నాయనేది అందులో స్పష్టంగా పేర్కొన్నది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. గడిచిన సంవత్సరంలో 59 దేశాలలో ఆహార సంక్షోభం ఏర్పడిందని, ఆ దేశాల్లోని 28.2 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఆకలితో సతమతమయ్యారని ఐక్యరాజ్య సమితి రిలీజ్ చేసిన నివేదికలో పేర్కొన్నది. 2022 సవంత్సరంతో పోలిస్తే 2023లో ఆహార కొరత ఎదుర్కొన్నవారి సంఖ్య 2.4 కోట్లకు పెరిగిందని తెలిపింది.

Also Read: కెన్యాలో వరద బీభత్సం..38 మంది మృతి

అంతేకాదు.. మాలి, సోమాలియా, దక్షిణ సూడాన్ తోపాటు కొన్ని దేశాల్లో ఆకలి సమస్య చాలా తీవ్రంగా ఉందంటూ ఆ నివేదికలో యూఎన్ఓ పేర్కొన్నది. హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా రానున్న కాలంలో గాజాలో 11 లక్షల మంది ఆహార కొరతను ఎదుర్కొంటారని, ఎల్ నినో ప్రభావం కూడా 2024లో ఆహార భద్రతపై చాలా తీవ్రంగా ఉంటుందని ఐక్యరాజ్య సమితి తన నివేదికలో పేర్కొన్నది.

Tags

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×