E-Paper
Advertisement

UNO Report: వినిపిస్తున్న ఆకలి కేకలు.. ఇంకా పెరగొచ్చంట..!

UNO Report: వినిపిస్తున్న ఆకలి కేకలు.. ఇంకా పెరగొచ్చంట..!
Advertisement

UNO Report: ఐక్యరాజ్య సమితి తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ఆహారం దొరకక ఏఏ దేశాలు బాధపడుతున్నాయి.. భవిష్యత్తులో ఏ ఏ దేశాలు ఈ సమస్యను ఎదుర్కోనున్నాయనేది అందులో స్పష్టంగా పేర్కొన్నది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. గడిచిన సంవత్సరంలో 59 దేశాలలో ఆహార సంక్షోభం ఏర్పడిందని, ఆ దేశాల్లోని 28.2 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఆకలితో సతమతమయ్యారని ఐక్యరాజ్య సమితి రిలీజ్ చేసిన నివేదికలో పేర్కొన్నది. 2022 సవంత్సరంతో పోలిస్తే 2023లో ఆహార కొరత ఎదుర్కొన్నవారి సంఖ్య 2.4 కోట్లకు పెరిగిందని తెలిపింది.

Also Read: కెన్యాలో వరద బీభత్సం..38 మంది మృతి

Advertisement

అంతేకాదు.. మాలి, సోమాలియా, దక్షిణ సూడాన్ తోపాటు కొన్ని దేశాల్లో ఆకలి సమస్య చాలా తీవ్రంగా ఉందంటూ ఆ నివేదికలో యూఎన్ఓ పేర్కొన్నది. హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా రానున్న కాలంలో గాజాలో 11 లక్షల మంది ఆహార కొరతను ఎదుర్కొంటారని, ఎల్ నినో ప్రభావం కూడా 2024లో ఆహార భద్రతపై చాలా తీవ్రంగా ఉంటుందని ఐక్యరాజ్య సమితి తన నివేదికలో పేర్కొన్నది.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×