BigTV English

Telangana: మంత్రిపై ‘నో ఎఫ్‌ఐఆర్’.. కోర్టు సీరియస్..

Telangana: మంత్రిపై ‘నో ఎఫ్‌ఐఆర్’.. కోర్టు సీరియస్..
srinivas goud

Telangana: మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసులో ప్రజాప్రతినిధుల కోర్టు సీరియస్‌ అయింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడంపై పోలీసుల తీరును తప్పుబట్టింది.


ఎన్నికల అఫిడమిట్ ట్యాంపరింగ్ చేశారని మంత్రిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌ గౌడ్‌ సహా పదిమందిపై కేసు నమోదుకు ఆదేశించింది. కేసు నమోదు చేయలేదని పిటిషనర్‌ రాఘవేందర్‌ రాజు అఫిడవిట్‌ దాఖలు చేశారు. అఫిడవిట్‌పై విచారణ జరిపిన కోర్టు.. కేసు నమోదు చేశారో లేదో చెప్పాలని పీపీని కోర్టు ఆదేశించింది.

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై కేసు నమోదు చేయకపోతే కోర్టు ఉల్లంఘనగా పరిగణిస్తామని వ్యాఖ్యానించింది. కేసు నమోదు చేస్తే ఎఫ్‌ఐఆర్‌ సమర్పించాలని ఆదేశించింది.


Related News

OTT Movie : భార్య ఉండగానే మరో అమ్మాయితో… భర్త పై పగతో రగిలిపోయే అమ్మాయిలు… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Big Stories

×