BigTV English

Telangana: మంత్రిపై ‘నో ఎఫ్‌ఐఆర్’.. కోర్టు సీరియస్..

Telangana: మంత్రిపై ‘నో ఎఫ్‌ఐఆర్’.. కోర్టు సీరియస్..
srinivas goud

Telangana: మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసులో ప్రజాప్రతినిధుల కోర్టు సీరియస్‌ అయింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడంపై పోలీసుల తీరును తప్పుబట్టింది.


ఎన్నికల అఫిడమిట్ ట్యాంపరింగ్ చేశారని మంత్రిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌ గౌడ్‌ సహా పదిమందిపై కేసు నమోదుకు ఆదేశించింది. కేసు నమోదు చేయలేదని పిటిషనర్‌ రాఘవేందర్‌ రాజు అఫిడవిట్‌ దాఖలు చేశారు. అఫిడవిట్‌పై విచారణ జరిపిన కోర్టు.. కేసు నమోదు చేశారో లేదో చెప్పాలని పీపీని కోర్టు ఆదేశించింది.

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై కేసు నమోదు చేయకపోతే కోర్టు ఉల్లంఘనగా పరిగణిస్తామని వ్యాఖ్యానించింది. కేసు నమోదు చేస్తే ఎఫ్‌ఐఆర్‌ సమర్పించాలని ఆదేశించింది.


Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×