E-Paper
Advertisement

Tamilisai: ప్రీతి ఘటనపై గవర్నర్ సీరియస్.. అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని లేఖ

Tamilisai: ప్రీతి ఘటనపై గవర్నర్ సీరియస్.. అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని లేఖ

Tamilisai: ప్రీతి.. ర్యాగింగ్ భూతానికి బలైన వైద్య విద్యార్థిని. సీనియర్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ప్రీతి ఐదు రోజుల పాటు ప్రాణాలతో పోరాడి ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి నిందితుడు సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

తాజాగా ఈ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ అయ్యారు. ప్రీతి మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని కాళోజీ యూనవిర్సిటీకి లేఖ రాశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. ర్యాగింగ్ వంటి ఘటనలు జరిగినప్పుడు తీసుకునే చర్యలపై ఎస్ఓపీలపై సమగ్ర నివేదిక అందించాలని లేఖలో కోరారు.

అలాగే వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పనితీరుపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మహిళా మెడికోలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×